11/30/16

Asus Zenfone 3 Deluxe

The Asus Zenfone 3 Thousand is in the blink of an eye available in the US, and it's the souped-up variation of the Android phone with 6GB of Hammer you require. It furthermore has the Snapdragon 821 chipset, as per the new Google Pixel, Google Pixel XL and OnePlus 3T. ... I could test the Asus Zenfone 3 at Computex 2016



 BOOKNOW

Key Features

Dual Sim, Micro-SIM, GSM + GSM 
23 Megapixels Camera with Flash 
Android 6.0.1 - Marshmallow 
5.7 Inch Display,1080 x 1920 pixels 
64 GB Internal Memory 
6 GB RAM

Asus ZenFone 3 Decision (ZS570KL) wireless was pushed in May 2016. The phone goes with a 5.70-inch touchscreen appear with an assurance of 1080 pixels by 1920 pixels.

The Asus ZenFone 3 Decision (ZS570KL) is energized by quad-focus Qualcomm Snapdragon 820 processor and it goes with 6GB of Pummel. The phone packs 64GB of internal stockpiling that can be stretched out up to 246GB by method for a microSD card. To the degree the cameras are concerned, the Asus ZenFone 3 Unique (ZS570KL) packs a 23-megapixel basic camera on the back and a 8-megapixel front shooter for selfies.

The Asus ZenFone 3 Decision (ZS570KL) runs Android and is energized by a 3000mAh non removable battery.

The Asus ZenFone 3 Decision (ZS570KL) is a twofold SIM (GSM and GSM) wireless that recognizes . Accessibility choices fuse Wi-Fi, GPS, Bluetooth, USB OTG, FM, 3G and 4G (with support for Band 40 used by some LTE masterminds as a piece of India). Sensors on the phone fuse Compass Magnetometer, Closeness sensor, Accelerometer, Incorporating light sensor and Gyroscope.




About Asus 

ASUSTeK PC Inc., known as ASUS, is a Taiwanese multinational PC gear and equipment association was built up in 1989 in Taiwan. ASUS is one of the world's greatest PC gear associations. Its things join desktops, PC peripherals, versatile PCs, PDAs, tablets and cross breed contraptions. The association has made Android phones controlled by Intel and Qualcomm SoCs.



SPEC DATA:


Available Integrated Storage:
48.72 GB
Bluetooth Version:
4.2
Camera Resolution:
23MP Rear
Capacities Available:
128GB. 256GB
 
64GB
Colors Available:
Gold
 
Gray
 
Silver
CPU:
Qualcomm Snapdragon 820
Dimensions:
6.2 by 3.1 by 0.3 inches
Form Factor:
Candy Bar
GPS:
Yes
High-Speed Data:
LTE
microSD Slot :
Yes
NFC:
Yes
Operating System as Tested:
Android 6.0
Phone Capability / Network:
GSM
Physical Keyboard:
No
Processor Speed:
2.15 GHz
Screen Pixels Per Inch:
386 ppi
Screen Resolution:
080 pixels
 
1
 
920 by 1
Screen Size:
5.7 inches
Screen Type:
AMOLED
Service Provider:
Unlocked
Total Integrated Storage:
64 GB
Video Camera Resolution:
1080p
 
4K
Weight:
6 oz
Wireless Specification:
802.11 a/b/g/n/ac





మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు


బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది చివర్లో గాని, 2018 ప్రారంభంలోగాని ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే సూచనలు ఉన్నాయట. తెలుగు సినీ పరిశ్రమ టాప్‌ డైరెక్టర్లు రాజమౌళి లేదా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలతో అరేంగట్రం చేయించాలని బాలయ్య అనుకున్నాడు.


మోక్షజ్ఞ మొదటి సినిమాను వేరొకరితో చేయించమని, తర్వాతి సినిమా తప్పకుండా చేస్తామని ఇద్దరూ బాలయ్యకు మాటిచ్చారట. ఈ నేపథ్యంలో తనకు సన్నిహితుడైన వీర మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను సినిమాతో మోక్షజ్ఞను అరంగేట్రం చేయిద్దామని బాలయ్య అనుకున్నాడట. అయితే తాజాగా బాలయ్య మనసు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తను నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా డైరెక్టర్‌ క్రిష్‌ చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని డిసైడ్‌ అయ్యాడట. క్రిష్‌ పనితనం, నటుల నుంచి యాక్టింగ్‌ రాబట్టుకునే విధానం బాలయ్యకు బాగా నచ్చాయట. అందుకే మోక్షజ్ఞ హీరోగా సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఆ సినిమాను క్రిష్‌కు అప్పగిస్తున్నాడట బాలయ్య.

అమ్మ ప్రేమాంటే ఇదేనెమో !!!!

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది

మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు

ఆమె ఎక్కడికి  వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది

ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది

ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది

ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు

అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే

అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది


ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”

కోపంగా అరిచేసే వాణ్ణి

ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు

నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది

అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది

ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు

ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను

మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది

నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను

అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది

మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు

నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?

మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను

ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను

పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను

మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను

బాగా డబ్బు సంపాదించాను

మంచి ఇల్లు కొనుక్కున్నాను

మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను

నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా

ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది

ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి


ఇంకెవరు?

మా అమ్మ

ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది

“ఎవరు నువ్వు?

ఎందుకొచ్చావిక్కడికి?

నువ్వెవరో నాకు తెలియదు

నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?

ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”

సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”

ఆమె అదృశ్యమై పోయింది

“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”

భారంగా ఊపిరి పీల్చుకున్నాను

ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు

వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికిఅబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను

స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను

ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి

మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది

ఆమె చేతిలో ఒక లేఖ

నా కోసమే రాసిపెట్టి ఉంది

దాని సారాంశం

ప్రియమైన కుమారునికి ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను

నేనింక నీవుండే దగ్గరికి రాను

కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!

ఏం చేయమంటావు?

నిన్ను చూడకుండా ఉండలేకున్నాను

కన్నపేగురా

తట్టుకోలేక పోతోంది

నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు

కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే

వస్తే నీకు మళ్ళీ అవ మానం చేసిన దాన్నవు తాను

ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు

చిన్నా!

నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది

నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!

అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను

నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు చేసిన పనులన్నిం టికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు

ఒక్క రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాకోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!”
అని సరిపెట్టుకున్నాను

చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు

ఉత్తరం తడిసి ముద్దయింది

నాకు ప్రపంచం కనిపించడం లేదు

నవనాడులూ కుంగి పోయాయి

భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను

తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?

ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను ?
(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)

నాస్తి మాతృ సమం దైవం

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తిమాతృ సమో గురుః

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు

తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు

ఆకలేసినా..

ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ

అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి

కనుపాప లా కాపాడండి

ఒక్కసారి ఆలోచించండి

అందరికీ అభినందనలు

నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి

ఇది చదివిన మెసేజ్ అయిన తల్లి ఋణం ఈ జన్మకి తీరదు,కన్నీటి తో ...

11/29/16

ఎన్ని చేసిన లంచం చావదు

ఒకప్పుడు ఒక రాజుగారు తన రాజ్యం లో అవినీతిని పూర్తిగా అంతమొందించాలని అనుకున్నాడు. ఎవరైనా లంచం ఇచ్చినా తీసుకున్నా శిరచ్చేదనం చేస్తానని ప్రకటించాడు. దాంతో ప్రజలు లంచాలు ఇవ్వడం, అధికారులు లంచాలు అడగడం మానేశారు. ఓ నెల తరువాత రాజుగారికి  వేగుల నించి సమాచారం వచ్చింది. అందరూ లంచాలు మానేశారు కానీ ఒక్క ఉద్యోగి మాత్రం ఇంకా లంచాలు అడుగుతున్నాడు అని చెప్పారు వాళ్ళు. రాజుకి చాల ఆశ్చర్యం వేసింది. అతనికి శిరచ్చేదం చేయకుండా ఎలాగైనా లంచం అడగడం మానిపించాలని అనుకుని, లంచాలు అడగడానికి ఎటువంటి అవకాశమూ లేని గంటలు కొట్టే ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు అతని పని గంటకి ఒక సారి ఠాణాలో గంటలు కొట్టడమే.
మళ్ళీ నెల తరువాత వచ్చిన వేగుల నివేదికలో అతను లంచం తీసుకోవడం మానలేదని వచ్చింది. ఆశ్చర్యపోయిన రాజు, అతనికి లంచం ఎవరు ఇస్తున్నారు అని అడిగాడు. వేగులు చెప్పడానికి సందేహిస్తుంటే, "ఫరవాలేదు చెప్పండి'' అని అడిగాడు.
వాళ్ళు కాసేపు తటపటాయించి, "సాక్షాత్తు మీ రాణులు ఇద్దరు ఇస్తున్నారు ప్రభు" అని విన్నవించారు.
అది ఎలాగా అని విచారించిన రాజుకి మతిపోయినంత పని అయింది.
అసలు సంగతి ఏమిటంటే రాజు గారు ఒక వారం పెద్ద రాణి అంతఃపురం లో, మరొక వారం చిన్న రాణి అంతఃపురం లో ఉంటాడు. వారాంతంలో మధ్యాహ్నం 12  గంటలకు అంతఃపురం మారతాడు అయన. ఇది తెలుసుకున్న ఆ ఉద్యోగి ఇద్దరు రాణులు దగ్గరికి వెళ్లి, రాజు గారు అంతః పురం మారే రోజున గంటని ఒక పది నిముషాలు ఆలస్యంగా కొడతానని పెద్ద రాణితో, పది నిముషాలు ముందు కొడతాను అని చిన్న రాణి దగ్గర చెప్పి, వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుని, గంట మాత్రం సరైన సమయానికే కొట్టడం మొదలు పెట్టాడు.
అతని ధైర్యానికి, తెలివికి ఆశ్చర్య పోయిన రాజు అతని కోసం ఒక కొత్త ఉద్యగం సృష్టించి అతనిని అక్కడికి పంపాడు. అతని ఉద్యోగం ఏమిటంటే సముద్రం ఒడ్డున కూచుని, సూర్యోదయం నించి సూర్యాస్తమయం దాక ఎన్ని అలలు ఒడ్డుకి వచ్చాయో లెఖ్ఖ పెట్టి రాజుగారికి చెప్పడం. ఇక ఇక్కడ అతనికి ఎవ్వరూ లంచం ఇవ్వరని అనుకున్నాడు అయన. కానీ ఆ ఉద్యోగి మాత్రం లంచం తీసుకోవడం మానలేదు. ఎలాగంటే, జాలర్లు పొద్దున్నే చేపల వేట కోసం సముద్రం లోకి వెళ్లి సాయంకాలానికి తిరిగివస్తుంటారు. ఈ ఉద్యోగి వాళ్ళను ఆపి, "రాజు గారి ఆజ్ఞ ప్రకారం వడ్డుకి అలలే రావాలి కానీ  పడవలు రాకూడదు" అని ఉత్తర్వులు చూపించి  వాళ్ళ దగ్గర లంచం తీసుంటున్నాడు. అది విన్న రాజుగారికి అవినీతిని అంతం చేయడం ఎంత కష్టమో తెలిసింది.



ఈ కథ చదవగానే మనం నిరాశ పడనవసరం లేదు. అవినీతిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న రాజు గారిని మెచ్చుకోవాలి. అవినీతి పూర్తిగా నిర్ములన కాకపోయినా లంచం తీసుకునే వారి సంఖ్య చాల వరకు తగ్గిపోయింది కదా.  నిదానంగా వాళ్ళు కూడా మార్చబడతారు. మనం కాస్త ఓపిక పట్టాలి అంతే.

11/24/16

హైదరాబాద్ లో సినిమాల్లో ఛాన్స్ అంటూ...చిక్కిన మోసగాడు

సైబరాబాద్‌ పరిధిలో అమాయక యువతులను మోసం చేసి.. బెదిరించి వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదిస్తున్న ముఠా నాయకుడిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌జోన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సుమతి వివరాలు వెల్లడించారు. బోరబండ వినాయక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ గంపుల శివకుమార్‌ అలియాస్‌ పంజాగుట్ట శివ కర్నూలు నివాసి. బతుకుదెరువు కోసం 2007లో నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. పంజాగుట్టలో చిన్న చిన్న హోటళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. పనిచేసే చోట వ్యభిచారం నిర్వహించే రాజు అనే వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. హోటల్‌లో పనిచేయడం మానేసి రాజు వద్దే ఉంటున్నాడు. యువతులకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపి లాడ్జీలకు పంపించడంతో వచ్చే కమీషన్‌ డబ్బు వసూలు చేసేందుకు శివకుమార్‌ మధ్యవర్తిగా ఉన్నాడు. డబ్బు సంపాదించాలన్న ఆశతో రాజును హత్య చేయాలని పథకం వేశాడు. నలుగురు స్నేహితులతో కలిసి కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో రాజును దారుణంగా హత్య చేశారు. కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పులేదు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో లాడ్జీలకు యువతులను పంపించి కమీషన్‌ వసూలు చేస్తున్నాడు. పంజగుట్ట, గోపాలపురం, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో అతడిపై గతంలో కేసులున్నాయని డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి సిమ్‌ కార్డులు, సెల్‌ఫోన్లు, రెండువేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని
చెప్పారు. 



ప్రజ్వల సంస్థ డైరెక్టర్‌ ఫిర్యాదుతో...

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలలోని జిల్లాల నుంచి సినిమాల అవకాశం, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే యువతులను శివకుమార్‌ టార్గెట్‌ చేసి వ్యభిచారంలోకి దింపుతున్నాడని ప్రజ్వల సంస్థ డైరెక్టర్‌ సునీతా కృష్ణన్‌ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నా బంగారుతల్లి' చిత్రానికి నిర్మాతగా ఉన్న సునీతా కృష్ణన్‌‌కు నేషనల్ అవార్డ్ తీసుకున్న విషయం తెలిసిందే. మహంకాళి ఏసీపీ గంగాధర్‌, బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ జానకమ్మ, గోపాలపురం సీఐ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. బోరబండలోని ఇంట్లో శివకుమార్‌ ఉన్నాడని వారికి బుధవారం సమాచారం అందగా.. అక్కడికెళ్లి అతడిని పట్టుకున్నారు. ఓ హత్య సహా ఎనిమిది కేసుల్లో నిందితుడని.. పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని డీసీపీ చెప్పారు. అతడి అనుచరులు అడ్డగుట్టకు చెందిన జగదీష్‌, ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన జాదవ్‌ రాహుల్‌, ఎం. కృష్ణవేణి, పద్మ, మోండా మార్కెట్‌ గ్యాస్‌మండికి చెందిన గాలపల్లి శివానంద్‌ను కొద్దిరోజుల క్రితమే అరెస్టు చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు. వీరందరికీ శివకుమార్‌ బాస్‌ అని తెలిపారు.


లాడ్జీలపై కేసులు
వ్యభిచారం నిర్వహిస్తున్న సికింద్రాబాద్‌లోని లాడ్జీలపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. శివకుమార్‌ రెండేళ్ల నుంచి యువతులను లాడ్జీలకు పంపించేవాడని దర్యాప్తులో తేలిందన్నారు.

True Love Conquers Every Obstacle


'Miracles happen when you believe', the old saying came true for Tapeshwar Singh, a Bihar man who found his missing wife after looking for her for over 8 months. Singh was in a shock when his wife Babita suddenly disappeared one day. Since then, the devout husband followed every lead to find her on a bicycle. Singh’s faith paid off and he found his wife sitting on the roadside begging in Haridwar

పెద్ద నోట్ల మార్పిడి క్లోజ్ ....

బ్యాంకుల్లో పెద్ద నోట్ల మార్పిడిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే కేవలం తమ ఖాతాల్లో వేసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ నెల 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుపై ప్రకటన చేస్తూ నోట్ల మార్పిడికి కొన్ని షరతులతో గడువిచ్చారు. అయితే నోట్ల మార్పిడికి సంబంధించి అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పలువురు బ్యాంకర్లు, ముఠాలు మాఫియాగా ఏర్పడి కమిషన్ ప్రాతిపదికన అక్రమంగా నోట్ల మార్పిడి చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరివద్ద అయినా పాత 500, వెయ్యి నోట్లు ఇంకా మిగిలిపోయి ఉంటే వారు తమ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు. తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు.


Samsung Galaxy C5 Pro (Coming_Soon)

The Samsung Galaxy C5 is controlled by one.2GHz octa-center Qualcomm flower 617 processor and it accompanies 4GB of RAM. the phonephone packs 32GB of interior storage which will be extended up to 128GB by suggests that of a microSD card. ... The Samsung Galaxy C5 runs mechanical man half-dozen.0.1 and is controlled by a 2600mAh non removable battery.

RS:20488

  • Dual Sim, NaNo-SIM, GSM + GSM
  • 16 Megapixels Camera with Flash
  • Android 6.0.1 - Marshmallow
  • 5.2 Inch Display,1080 x 1920 pixels
  • 64 GB Internal Memory
  • 6 GB RAM


Samsung Galaxy C5 Pro





11/23/16

Arjun Rampal to bolster advancement cancer awareness initiative

Amidst work obligations, if there is one action that Arjun Rampal quickly needs to dedicate his chance to, it is for his fight against the most dreaded disorder – tumor. Not a lot of might realize that the playing out craftsman's mother Gwen Rampal is a chest development survivor and as far back as he has seen her fight, he did his bit for tumor patients.



Starting late, Arjun Rampal announced that he will venture forward in his fight for danger patients and will dispatch Gwen Rampal Foundation soon. He elevate proceeded to determine this is an attempt to spread care about the disorder especially among women and he in like manner needs everyone to find the opportunity to treat themselves. Keeping up that he is one of the lucky ones to hold up under the cost of the treatment that is required for this, Arjun needs his drive to focus on direct rates for treatment and terms it as 'offering trust' to poor families.

From what we tune in, the on-screen character has starting now started manage his foundation and has collaborated with a social affair of worldwide masters for the same. He communicated that he needs to start this as a little movement now yet he has specific experts who too will fly down from various countries as a bit of this program. He in like manner has courses of action to tie up with adjacent recuperating focuses that can treat a particular number of patients consistently free of cost.

Continue going found in Rock On 2, Arjun Rampal is planning for yet another release one week from now with Kahaani 2. The performing craftsman similarly has Daddy a film roughly in light of the life of criminal Arun Gawli in the pipeline and subsequently will kick start Aankhen 2 in front of calendar one year from now.

ఏటీఎంలో కొత్త రూ. 500నోట్లు

కొత్త రూ. 500నోట్లు అందుబాటులోకి వచ్చాయి. RBI ఆదేశాల మేరకు వీటిని ఏటీఎంలో మాత్రమే పంపిణీ చేస్తుండడంతో డ్రా చేసేందుకు ఖాతాదారులు పెద్దఎత్తున క్యూలు కడుతున్నారు. కొత్తనోట్లు అందుబాటులోకి రావడంతో కొంతమేర చిల్లర కష్టాలు తీరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


హీరో నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. లగడపాటి శ్రీధర్‌తో కలసి నాగబాబు నిర్మించే ఈ మూవీ ద్వారా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.


 

बॉलीवुड के बादशाह शाहरुख खान जल्द ही टीवी शो 'टेड टॉक्स' में नज़र आने वाले हैं। शाहरुख ने कहा, 'यह शो काफी बौद्धिक है, जो मुझे काफी पसंद है। टेड का मतलब है टेक्नॉलोजी, एजुकेशन, रचनात्मकता। इस शो में लोग अपनी बातें साझा करेंगे। यह शो सिर्फ 5 से 6 एपिसोड का होगा। बता दें, शाहरुख ने 1989 में 'फौजी' सीरियल से मनोरंजन की दुनिया में कदम रखा था और देखते ही देखते बॉलीवुड के बादशाह बन गए।


सोनम को ब्वायफ्रेंड से मिला क्यूट तोहफा....

एक्ट्रेस सोनम कपूर को उनके कथित ब्वायफ्रेंड बिजनेसमैन आनंद आहूजा से एक क्यूट तोहफा मिला है। हाल ही में सोनम ने इंस्टाग्राम पर एक फोटो शेयर की, जिसमें उन्होंने व्हाइट ड्रैस और डेनिम जैकेट पहना था। पोस्ट पर सोनम की दोस्त ने जैकेट की तारीफ की है। इस पर सोनम ने कहा कि यह जैकेट उन्हें आनंद ने गिफ्ट किया है। हालांकि सोनम कपूर ने अपने रिश्ते को कभी स्वीकार नहीं किया है।

జియో కస్టమర్లకు షాక్....

రిలయన్స్ జియో ఫ్రీ కాదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోల్‌కతాకు చెందిన అయునుద్దీన్ అనే వ్యక్తికి రిలయన్స్ జియో పేరుతో బిల్ వచ్చిందట. 550GB వాడుకున్నందుకు రూ.27వేలు కట్టాలని తెలియజేస్తూ ఆ బిల్లు ఉందని ఫొటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. జియో పేరుతో ఉన్న ఈ బిల్లు ఫొటోపై కష్టమర్లలో ఆందోళన మొదలుకాగా.. ఇది నిజమైన బిల్ కాదని సంస్థ స్పష్టం చేసింది.



వాట్సాప్‌లో కొత్త ఫీచర్...


వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలో.. వీడియోలు చూడటంలో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందిస్తుందట. దీంతో వీడియోలు డౌన్‌లోడ్ అవుతుండగానే.. స్ట్రీమింగ్ ద్వారా వాటిని చూడవచ్చట. అవసరం అయితే డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.. లేదంటే చూసి వదిలేయవచ్చు. దీంతో మొబైల్ మెమరీ ఆదా అవుతుంది.

అందమైన కనుబొమలు న సొంతం

ప్రియాంక చోప్రాకి ఉన్న ఒకే ఒక్క బలం తన కనుబొమలట. 34 ఏళ్ల ఈ మిస్‌ వరల్డ్‌ తన వస్త్రధారణ, మేకప్‌ విషయంలో కన్నా కనుబొమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందమైన కనుబొమలు తన సొంతమని, వాటిని అచ్చం కవలల్లా కనిపించేంత పర్‌ఫెక్ట్‌గా షేప్‌ చేయించుకున్నానని తెలిపింది.



‘అందరూ కనుబొమలు షేప్‌ చేయించుకుంటే కజిన్స్‌, సిస్టర్స్‌లా కనిపించాలని ట్విన్స్‌లా కనిపించేలా ఉండకూడదని చెప్తుంటారు. అంటే రెండిటి ఆకృతి కచ్చితంగా ఒకేలా ఉండకూడదని, కొంచెం తేడా ఉండాలని వారి అభిప్రాయం. కానీ నా కనుబొమలు అలా కాదు. అవి కవలల్లాగే ఉంటాయి. అలా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటా. అదీకాకుండా చాలా మంది తమ ముక్కు బాలేదనో, జుట్టు బాలేదనో వాటి గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. అలా ఉండకూడదు. మనలోని అందమేంటో.. బలమేంటో దాని గురించి ధైర్యంగా మాట్లాడగలగాలి’ అని చెప్పుకొచ్చింది.



11/22/16

జక్కన్న ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ....

రాజమౌళి కుటంబ సభ్యులు ఇప్పటికే సినిమా పరిశ్రమలోని అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులు. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ రచయిత, అన్న కీరవాణి సంగీత దర్శకుడు, పెదనాన్న శివశక్తిదత్తా గీత రచయిత, వదిన లైన్‌ ప్రొడ్యూసర్‌, భార్య కాస్ట్యూమ్‌ డిజైనర్‌.. ఇలా ఆయన కుటంబ సభ్యులు సీనీ రంగానికి సంబంధించి చాలా రంగాల్లో ఉన్నారు. తెరవెనుకే అందరూ పనిచేస్తున్నారు గానీ, తెరముందు అంటే నటులు ఎవరూ లేరు. ఆ లోటును తీర్చనున్నాడట రాజమౌళి కొడుకు ఎస్‌ ఎస్‌ కార్తికేయ. ‘బాహుబలి’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తికేయ కూడా దర్శకుడు అవుతాడనకున్నారు చాలామంది. అయితే రాజమౌళి మాత్రం తన కొడకును హీరోగా చూడాలనుకుంటున్నాడట. అందుకే కార్తికేయకు నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాడట. త్వరలోనే కార్తికేయ లాంఛింగ్‌ ఉంటుందట. ఎంతోమందికి మరపురాని విజయాలను అందించిన రాజమౌళి తన కొడుకుతో ఎలాంటి సూపర్‌హిట్‌లు తీస్తాడో చూడాలి.



BMW X7 test jackasses found in Europe

The BMW X5 is open as a seven-seater however isn't a full-measure SUV to go up against any similarity of the Mercedes-Benz GLS and the Audi Q7. To wander up the redirection, BMW is building the new X7 which will have three full lines of seating and will be the new pioneer SUV from the German auto maker.



The latest test jackasses that have been spotted have to some degree less mask when stood out from the before vehicles and now get proper headlamps and tail lights fitted. In any case, these lights are just a stop hole fitment and not the last ones. The test jackasses reveal the butch square lines of the BMW X7 and it looks tremendous. The kidney grille ahead of time is no doubt the greatest yet on a BMW to the extent survey and is decked high on a carved monitor concealed under the mask. The backside cuts and wrinkles resemble the X5 and take after the BMW signature hunt down the SUVs.

Being the lead SUV from be ensured that it will get all that you prerequisite for a content with motoring foundation and additionally an extravagant one at that. The once-over is depended upon to fuse a widely inclusive sunroof, electrically portable seats, automated ORVMs, multi-zone climate control and calfskin seats.

Motivation is depended upon to start from their bread and margarine 3.0-liter diesel V6 turbocharged diesel creating more than 250bhp of compel and more than 500Nm of torque. You will have all the more compelling petrol and diesel decisions exhaustively. It will get X-Drive all-wheel drive standard over the range mated to an eight-speed torque converter customized gearbox.

BMW X7 is slated for an overall presentation by mid 2018 and we trust ti comes to India specifically after its overall dispatch, some place around mid-2018.

Mini 2017 Dakar contender John Cooper Rally

This is the 2017 JCW Rally, the Little scale's Dakar contender worked with their long haul rally associate X-strike. In perspective of the new Littler than typical Friend, the JCW rally is not in any manner like the stock auto. Not even the body shell.

Mini JCW Rally
The JCW Rally gets a straight-six 3.0-liter twin-turbocharged diesel engine from the BMW 530d. The oil-burner makes 340bhp of constrain at 3250rpm and an enormous 800Nm of torque from 1850rpm. The engine is mated to a six-speed Sadev gearbox, AP dashing handle, front and back diff-locks and an interestingly created drain from Akrapovic.

The 250mm travel Reiger struts ensure the JCW rally can go up against any scene hurled at it and the extended ground flexibility will promise it doesn't rub the base. The point of convergence of gravity has been brought down over a year prior's auto with the three additional wheels going under the auto. It gets a bona fide bash-plate a thick sump watch and an underbody metal cover to monitor the flying rocks.

Mini JCW Rally

The Confidant body has encountered wind-tunnel testing to diminish drag and improve the top quicken to 185kmph. The top has been brought down for an unrivaled view out of the windscreen. The more broad body is made out of Kevlar and carbon fiber and fitted on the tubular space layout body to keep the weight slightest.

11/21/16

Lenovo Zuk Edge 32GB & 64GB




I like the general plan of the telephone. It helps me a bit to remember the iPhone 4 and 5 arrangement, yet bigger. Still it is anything but difficult to hold and appears to be something that will last a while. Be that as it may, the lustrous back is not something you ought to uncover a great deal in Indian conditions. 

The home catch on this telephone is extremely intriguing. It works practically like the iOS home catch and brings you back wherever you are. Be that as it may, you can likewise swipe left to do a reversal and ideal to proceed. Swipe all over works like a parchment. A few days with this and you will ace one-hand operations with this telephone.

Main Features

  1. Dual Sim, Micro-SIM, GSM + GSM
  2. 13 Megapixels Camera with Flash
  3. Android 7.0 - Nougat
  4. 5.5 Inch Display,1080 x 1920 pixels
  5. 32/64 GB Internal Memory
  6. 4 GB RAM

అందరికీ వినిపించే ఘడియ ఎప్పుడువస్తుంది

 


నువ్వే చూసుకోవాలి అంటూ ప్రార్థించేవాళ్లపై నాకు ఎలాంటి గౌరవం లేదంటోంది శ్రుతిహాసన్‌. ‘కష్టేఫలి’ సూత్రాన్ని నమ్ముతానంటున్న శ్రుతి ప్రస్తుతం ‘కాటమరాయుడు’ కోసం పవన్‌ కల్యాణ్‌తో జోడీ కట్టింది. శ్రుతి మాట్లాడుతూ ‘‘ఒక గూటి పక్షులంతా ఒకే చోట చేరతారట. అలా నా చుట్టూ కష్టాన్ని గౌరవించేవాళ్లే ఉంటారు. మా కంటికి చిన్నపనీ... పెద్ద పనీ అంటూ తేడాలుండవు. ప్రతిదీ విలువైనదే. కష్టపడని వాళ్లకు అసలు మాట్లాడే అర్హత లేదు. ఖాళీగా ఉండడం నాకంటికి పెద్ద నేరంలా కనిపిస్తుంది. అందుకే షూటింగ్‌ లేనప్పుడల్లా నాపై నాకే విసుగొస్తుంది. అలాంటి సమయాల్లో పాటలు పాడుకొంటూ, రాసుకొంటూ, కొత్త ట్యూన్లు కట్టుకొంటూ కాలక్షేపం చేస్తుంటా. అయితే అవన్నీ అందరికీ వినిపించే ఘడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా’’ అంటోంది. అంటే శ్రుతి తొందర్లోనే సంగీత దర్శకురాలిగానూ తన టాలెంట్‌ చూపించడానికి సమాయాత్తమవుతోందన్నమాట.

మళ్లీ రంగంలోకి దిగాడు..... యాభై రోజుల తర్వాత





యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ మళ్లీ రంగంలోకి దిగాడు. యాభై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ‘మిస్టర్‌’ చిత్రీకరణ కోసం సోమవారమే సెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్‌’, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చేస్తున్నారు వరుణ్‌. ‘మిస్టర్‌’ కోసం ఓ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా వరుణ్‌తేజ్‌ గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో యాభై రోజులుగా బెడ్‌కే పరిమితమయ్యారు. వరుణ్‌ గాయం నుంచి కోలుకోవడంతో సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘మిస్టర్‌’ చిత్రీకరణ షురూ అయ్యింది. మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని వరుణ్‌తేజ్‌ ట్వీట్‌ చేశారు.

సుమ కనకాల తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది

స్టార్ యాంకర్ సుమ కనకాల తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది. తన పొరబాటుని కప్పిపుచ్చుకోవడానికి వీలులేకుండా పోయేసరికి టాపిక్ ని డైవర్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కోసం పవన్ ని సుమ ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా పవర్ స్టార్ గదిలోని పుస్తకాల వైపు చూసి రీడింగ్ అంటే బాగా ఇష్టమా? అని ప్రశ్నించింది. అందుకు ఆయన అవును, నాకు మహానుభావులు రాసిన పుస్తకాలూ చదవడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
స్కూల్ లోను బాగా చదివే వారా? అని సుమ అడిగితే… “నాకు చిన్నప్పుడు చదువు మీద శ్రద్ద ఉండేది కాదు. ఎందుకంటే వారు చెప్పేది నాకు అర్ధమయ్యేది. ఒక ఆస్ట్రానమీ మాత్రమే ఆసక్తికరంగా అనిపించేది” అని పవన్ చెబుతుండగానే.. మధ్యలో స్టార్ యాంకర్ కల్పించుకుని.. అయితే సోషల్ అంటే మీకు ఇష్టం అన్న మాట అంటూ వాగేసింది. ఆ వాగుడులోనే సుమ జ్ఞానం పవన్ ని తెలిసింది. అయినా ఆమెను కించపరచకుండా, చిన్న నవ్వు నవ్వి.. ఆస్ట్రానమీ అంటే సోషల్ కాదు.. ఖగోళ శాస్త్రం అని వివరించారు. అప్పటికి తప్పుని ఒప్పుకోని సుమ .. నేను సోషల్లో వీక్ అంటూ నవ్వేసింది. ఆస్ట్రానమీ, సోషల్ కి ఉన్న తేడా తెలియని సుమ ఎంత వరకు చదువుకుందోనని అదే ప్రశ్నను ఆమెను అడిగారు. అప్పుడు మేల్కొన్న సుమ, వెంటనే ఆ టాపిక్ ని అక్కడ వదిలేసి పవన్ ని వేరే ప్రశ్నలోకి తీసుకెళ్లింది. ఈ విషయం లేటుగా తెలిసినా, సోషల్ మీడియా వల్ల లేటెస్ట్ వార్త అయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుమ కి ఇప్పటికైనా అర్థమయి ఉంటుంది.



భర్తల తో భార్యలు ఆ.... విషయాలు చెప్పారంట

అమ్మాయిలది మ్యారేజ్ అయ్యే వరకు ఒక కలల ప్రపంచం. వారి కలల సామ్రాజ్యంలోకి ఎవ్వరినీ రానివ్వరు. తన భవిష్యతు ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి ఇలా అనేక ఆలోచనలతో డ్రీమ్స్ లో గడుపుతుంటారు. పెళ్లి అయ్యాక ఇక వారి సర్వసం అంతా భర్తే. తన భార్య ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నట్లు ప్రతి మగాడికి అనిపిస్తుంటుంది. కానీ భర్త తో తో కూడా వారు కాని కొన్ని విషయాలు చెప్పరు. తన గత విషయాల గురించి భర్తకు అస్సలు చెప్పరు మహిళలు. ఒక వేళ మీరు బాహ్యంగా అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారట.



వేరే అమ్మాయిలతో నీవు సన్నిహితంగా మాట్లాడితే మనస్సులో విపరీతమైన కోపాన్ని పెంచుకుంటుందట. కానీ నీకా విషయం చెప్పేందుకు చాలా ఆలోచిస్తుందట. మీ భార్య మీ పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థమట.
ఆ..విషయం మీకు సూటిగా చెప్పదట. ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది. త‌ద్వారా ఆమె మ‌న‌స్సును మీకు మీరుగా అర్థం చేసుకుని మకాం మార్చాలన్నమాట.
భార్య తనకు అనారోగ్యం కలిగితే వెంటనే భర్తకు తెలియజేయదు. ఇంత చిన్న విషయమే కదా.. అనవసరంగా వారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు.. ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోతుంది అనుకుంటుందట. భార్య ఏదైనా విజయం సాధిస్తే తనకు తానుగా తమ భర్తకు చెప్పదు . అలాగే భర్త తనకు తానుగా వారి సాధించిన విజయాన్ని గుర్తించి అభినందించాలని వారు కోరుకుంటుందట. బ్యాంకు అకౌంట్ వివరాలను స్త్రీలు బయటపెట్టరట. భార్య దగ్గర ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడం భర్త కు చాలా కష్టమైన పనే. అలాగే భ‌ర్త సంపాదించినా ఆ డ‌బ్బును ఎక్క‌డా దాస్తుంది…ఎలా సేవ్ చేస్తుంద‌న్న విష‌యాల‌ను భార్య‌లు అస్స‌లు చెప్పరట.

11/20/16

Mallika Sherawat recently had the worst experience of her life

Bollywood actress Mallika Sherawat recently had the worst experience of her life as she was ambushed by a bunch of masked men outside her Parisian apartment. Where the entire world was shocked seeing Mallika’s plight, the actress boldly faced the camera saying she’s much stronger than what she looks like.



Mallika Sherawat (picture courtesy: indiatimes)

Scroll down to read her official statement

“It takes more than three masked men to take me down. I am a strong woman” said Mallika to the CNN anchor who requested her to send a message to all her fans. The attack took place on November 11th when Mallika was stepping out of her home when a bunch of masked men tear gassed the couple and hit them. She was there visiting her boyfriend Cyrille Auxenfans before she heads back to Mumbai for the shoot of her next movie. During the interview, this was her official statement

It was extremely traumatic. No one should be made to suffer the insecurity of having their home broken into or the physical and mental abuse of such an attack. I think for women it’s important to get the message out that we are not going to let this scare us or change our lives. The police have been wonderful and Paris is a wonderful city. I’m not going to let this bad experience spoil Paris for me.

డబ్బు డిపాజిట్ చేస్తున్న వాళ్ళకి.... ఐటీవార్నింగ్



పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంక్‌ల్లో జరిగే డిపాజిట్లపై ఐటీ శాఖ నిఘా పెంచింది. దీనిలో భాగంగా రూ. 2.5 లక్షలకుపైబడి అకౌంట్లలో డిపాజిట్‌ చేసినవారి వివరాలు పంపాలని బ్యాంకర్లకు లేఖలు పంపించింది. ఐటీ శాఖ ఆదేశంతో బ్యాంకర్లు డిపాజిట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతివారం వివరాలు పంపాలని కూడా బ్యాంకర్లను ఐటీశాఖ ఆదేశించింది. నోట్లమార్పిడి, డిపాజిట్ల సేకరణతో బీజీబిజీగా ఉండడం వల్ల ఇప్పటికిప్పుడు వివరాలు ఇవ్వలేమని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. ఐటీ శాక పంపించిన లేఖలు నిన్న సాయంత్రానికే బ్యాంకర్లకు చేరాయి.

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక  ⚡పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో ⚡పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.

చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు.టూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!

బస్సుపై…అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.

కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు!
🔸పిల్లలది కావచ్చు!
🔸తోబుట్టువులది కావచ్చు!
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.

ఒక సినిమాలో చెప్పినట్లు…”బాగుండడం” అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.

ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము – పెంచుకోగలము

మహేష్ బాబు తో రాజమౌళి మూవీ ప్లాన్

బాహుబలి’ సినిమా కంటే ముందే జక్కన్న రాజమౌళి దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. ఆయన రూపొందించిన ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలు ఆయనను నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ చేశాయి. ఇక, ‘బాహుబలి’ ఆయన ఇమేజ్‌ను అమాంతంగా పైకి లేపింది. అంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి ‘బాహుబలి-2’ తర్వాత చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఇకపై తెలుగు హీరోలతో సోలోగా సినిమాలు చేయడానికి రాజమౌళి సిద్ధపడరని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో మార్కెట్‌ ఏర్పరుచుకున్నాక తెలుగు హీరోలతో ప్రాంతీయ సినిమాలు చేయాలని ఏ దర్శకుడూ అనుకోడు. అందుకే అమీర్‌ఖాన్‌తో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. అమీర్‌ వెంటనే రెడీ అనేస్తే రాజమౌళి తర్వాతి సినిమా ఆయనతోనేనట. కానీ, అమీర్‌ కొన్ని రోజులు ఆగమంటే మాత్రం ‘ఈగ-2’ను ప్రారంభించాలనే ఆలోచన ఉందట.

‘ఈగ-2’ను కూడా జాతీయ స్థాయిలో చాలా భారీగానే తీస్తారట. ఇకపోతే, మహేష్‌తో ఓ సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే మహేష్‌‌తో మాత్రమే ఓ సినిమా ఏ సమయంలోనైనా చేస్తారట.

భారత, చైనా సంబంధాల్లో పాకిస్థాన్‌ పాత్ర ఏమిటి

అభివృద్ధి, సంస్కరణలు వంటి అంశాల్లో దూసుకుపోతోంది. అగ్రరాజ్యంగా, అణ్వస్త్రదేశంగా ఎదగడానికి భారత్‌కు ఎంతో కాలం పట్టకపోవచ్చు. అయితే, ఇది ఒకటి రెండు పొరుగు దేశాలకు నచ్చని విషయం. ప్రభుత్వం అభివృద్ధి పథంలో ప్రయాణించడం కాక, ఇంటా బయటా సమస్యలతో సతమతం కావాలన్నది పొరుగున ఉన్న శత్రు దేశాల ఉద్దేశం. భారతదేశం ఎప్పుడూ ముప్పులు, ప్రమాదాల్లో మనుగడ సాగించాలి తప్ప, అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకూడదు. భారతదేశానికి ఎటువంటి ప్రాధాన్యం, ఎటువంటి ప్రాముఖ్యం ఉండకూడదు. ఇదీ పాకిస్థాన్ వంటి కొన్ని శత్రుదేశాల ఆలోచన. దేశంలో ఆశావహ పరిస్థితి ఏర్పడినప్పుడల్లా భారతీయులను భయాందోళనల్లో ముంచెత్తే కార్యకలాపాలు సరిహద్దుకు అవతలివైపు నుంచి ఊపందుకుంటాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఇదే వ్యూహాన్ని చాలా కాలంగా అనుసరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇటీవల సర్జికల్‌ దాడులు జరిగాయి. సర్జికల్‌ దాడులకు ముందు, ఆ తరువాత భారతీయులు స్పందించిన తీరు వారికి పాకిస్థాన్ పట్ల ఉన్న ద్వేష భావానికి అద్దం పట్టింది.


చైనా మాదిరిగా కాకుండా పాకిస్థాన్ మొదటి నుంచీ భారత్‌కు ప్రత్యక్ష శత్రువే. వాఘా సరిహద్దుల దగ్గర దాదాపు ప్రతి రోజూ భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వాలు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి భారతదేశం సునాయాసంగా పాకిస్థాన్‌ను పరాజయం పాలు చేయగలదని ప్రతి భారతీయుడికీ గట్టి నమ్మకం. అయితే చైనా విషయంలో అటువంటి నమ్మకం ఎవరికీ లేదు. 1962లో చైనా ఒకసారి భారత్‌ను పరాజయం పాలు చేసింది. ఉగ్రవాదం మినహా దాదాపు పాకిస్థాన్‌కు సమానంగా భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతున్న చైనాను కాకుండా పాకిస్థాన్‌ను మాత్రమే పాలకులు, ప్రజలు బద్ధ శత్రువుగా భావించడం విచిత్రమే. వాస్తవానికి, చైనా మద్దతు కారణంగానే పాకిస్థాన్‌ ఓ ఉగ్రవాద దేశంగా కొనసాగగలుగుతోంది.

నిజానికి, పాకిస్థాన్‌ విషయంలో కంటే, చైనా విషయంలోనే భారత్ అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఇటీవలి కాలంలో భారత్-చైనాల సంబంధాలు మారుతున్న తీరును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, భారతకు ప్రధాన శత్రువు చైనాయేనని కచ్చితంగా నిర్దారణ అవుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా, బంగ్లాదేశ ద్వారా భారతను చుట్టు ముట్టడానికి చైనా ప్రయత్నాలు సాగిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశపై తరచూ ఆకస్మిక దాడులు కొనసాగిస్తుంటుంది. భారత అణు సరఫరాదార్ల గ్రూప్‌లో చేరకుండా మోకాలు అడ్డుతుంటుంది. ఉగ్రవాదం మినహా అనేక కొత్త ఎత్తుల ద్వారా భారత్‌ను వేధించడం చైనాకు పరిపాటి అయిపోయింది. చైనా ఎన్ని రకాలుగా వేధిస్తున్నా భారత నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. చైనాను ఎదుర్కోవడం భారతకు అంత తేలికైన విషయం కాదు. చైనాను ఎదుర్కోవడానికి భారత్ తప్పనిసరిగా దౌత్యపరమైన మార్గాలనే ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆధిపత్య కాంక్ష ఎక్కువ

వాస్తవమేమిటంటే, సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం ఎన్నటికీ జరగకపోవచ్చు. యథాతథ పరిస్థితితో శాంతిని కొనసాగించాలన్న ఉద్దేశం చైనాకు ఏ కోశానా లేదన్నది కాదనలేని సత్యం. పరిష్కారం విషయంలో ఈ దేశాలకు భిన్నాభిప్రాయాలున్నాయి. చైనాకు బలం, బలగం కాస్తంత ఎక్కువ. ఈ రెండు దేశాల మధ్యా యుద్ధమంటూ జరిగితే, 1962 నాటి కంటే ఇప్పుడు భారత్‌ కాస్తంత మెరుగైన స్థితిలో ఉంటే ఉండొచ్చు. అయితే, చైనాను నిరోధించడంలో దీర్ఘకాలిక వ్యూహమంటూ భారత్‌కు ఏమీ లేదు. అంటే, చైనాతో తలపడటమంటే, భారత్‌కు చైనా ఏం కోరుకుంటున్నదీ తెలియాలి. భారత్‌కు ఏం అవసరమో తెలియాలి. వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలో భారత, చైనా అధికార సమీకరణాలు ఏ విధంగా ఉండబోతోన్నాయో కూడా అంచనా వేయాలి. అసలు చైనా ఇలా ఎందుకు చేస్తుందో కూడా ఓ మారు సింహావలోకనం చేయాలి.

చైనాకు ఇంకా అనేక కోరికలున్నాయి. ఆసియాలో తమ పెత్తనమే సాగాలని చైనా ఉద్దేశం, లక్ష్యం. ఆసియాలో తామే పెద్ద దిక్కుగా ఉండాలని, మిగిలిన దేశాలన్నీ తమకు అణగిమణగి ఉండాలని కూడా చైనా భావిస్తోంది. చైనా ఆధిపత్యాన్ని అంగీకరించే దేశాల మీద అది వరాల వర్షం కురిపిస్తోంది. దక్షిణ చైనా సముద్రం మీదే కాక, అక్కడి అన్ని సముద్ర మార్గాలూ తమ అధీనంలోనే ఉండాలని, చైనా తీరంలోని సముద్ర గర్భ వనరులన్నీ తమకే చెందాలని కూడా అది ఆశిస్తోంది. ఇటువంటి కోరికలు ఉంటే మిగిలిన ఆసియా దేశాలతో కూడా వివాదాలు తలెత్తవచ్చు. కానీ, మొత్తం ప్రపంచం తమకు శత్రువుగా మారినా, తమకు కావాల్సిందాన్ని చేజిక్కించుకోవడమే చైనా లక్ష్యం. తమకు కావాల్సింది సాధించుకోగలమనే నిశ్చితాభిప్రాయం ఆ దేశానికి ఉంది. అందుకనే అది జపాన్‌-వియత్నాం- భారత్‌లు ఒక్క తాటి మీదకు రాకుండా చేయగల ప్రయత్నమంతా చేస్తోంది.

ఇది ఆసియాలో ఆ దేశ రాజకీయ లక్ష్యం. కానీ, భారత ఉపఖండంలో మాత్రం అది మూడు లక్ష్యాల కోసం ప్రయత్నిస్తోంది. లడఖ్‌లో మరిన్ని ప్రాంతాలు దాని అధీనంలోకి రావాలి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా వెళ్లి, హిందూమహా సముద్రంలో నౌకాయానం సాగించుకోవడానికి, త్వరగా టిబెట్‌కు చేరడానికి ఓ అవకాశం కోసం అది ఎదురు చూస్తోంది. అందుకనే అది సియాచిన్‌ నుంచి భారత్‌ తప్పుకోవాలని కోరుకుంటోంది. సియాచిన్‌ను రక్షణ దళాల నుంచి విముక్తం చేయాలని పాకిస్థాన్‌ ద్వారా ప్రయత్నాలు సాగిస్తోంది. టిబెట్‌ తరువాత అతి పెద్ద ఆరామాలు కలిగి ఉన్న తవాంగ్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలి. అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌ మొత్తాన్నీ తమ అఽధీనంలోకి తీసుకురావాలి. అంటే చైనా నిబంధనలకన్నిటికీ భారత్‌ ఒడంబడిక ఉండాలి. సరిహద్దు సమస్యను తమకు అనుగుణంగా పరిష్కరించుకోవడానికి చైనా చాలా కాలంగా ఒత్తిడి తెస్తోంది. భారత్‌ సరిహద్దులోని నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, మాల్దీవుల్లో అది భారీయెత్తున నిర్మాణాలు, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఇదే కారణం.

పాకిస్థాన్ పాత్ర ఏమిటి?

భారత, చైనా సంబంధాల్లో పాకిస్థాన్‌ పాత్ర ఏమిటి? భారత ఉపఖండంలోని చిన్నా చితకా దేశాలను ‘ముత్యాల సరం’ పేరుతో తమ వైపుకు తిప్పుకుంటున్న చైనా పాకిస్థాన్‌ను కూడా తమ ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. భారత్‌ నుంచి దేన్ని సాధించుకోవాలన్నా పాకిస్థాన్‌ను ప్రేరేపించడం చైనాకు మొదటి నుంచీ అలవాటు. దానివల్ల చైనా నుంచి పాకిస్థాన్‌ కొన్ని ప్రయోజనాలు పొందుతుంటుంది. అంతమాత్రాన పాకిస్థాన్‌ చైనాకు మిత్రదేశం కాదు. పాకిస్థాన్‌ అంటే చైనాకు ఏమాత్రం గౌరవం లేదు. పాకిస్థాన్‌తో ఎప్పటికైనా తమకు ప్రమాదమేనని చైనా అధినేతలు తరచూ చెబుతుంటారు. భారత్‌ను చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి మాత్రమే ఆ దేశం పాకిస్థాన్‌ను ఉపయోగించుకుంటుంటుంది. భారత్‌ విషయంలో తమ లక్ష్యం నెరవేరాక, ఆ తరువాత పాకిస్థాన్‌ను లొంగదీసుకోవడం తేలిక. దాని స్థితిగతుల్ని తేలికగా మార్చేయొచ్చు. పాకిస్థాన్‌ కూడా కొన్ని ప్రయోజనాల కోసం చైనా మీద ఆధారపడి, అది చెప్పినట్టు ఆడుతోంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు నిలయం అని ప్రపంచ దే శాలకన్నిటికీ తెలుసు. అది ఏదో ఒక రోజున పాకిస్థాన్‌కు ముప్పు తెస్తుంది. ఆ ముప్పును తప్పించుకోవడానికి పాకిస్థాన్‌ చైనాను ఆశ్రయిస్తుంటుంది. ఇక్కడ సమస్యేమిటంటే, చైనా దేశానికి పాకిస్థాన్‌ ఇలా తొత్తుగా ఉన్నంత కాలం పాకిస్ధాన్‌ భారత్‌కు శత్రు దేశంగానే కొనసాగుతుంది.

చైనా ఎంత వేధించినా భారత్ తన అభివృద్ధి కార్యక్రమాల మీదే దృష్టి కేంద్రీకరించడం అవసరం. చైనాను భారత్ ఎదుర్కోవాలంటే చైనా స్థాయిలో అభివృద్ధి చెందడమే సరైన మార్గం. అరుణాచల్‌ ప్రదేశలోని తవాంగ్‌పై చైనా ఎన్నిసార్లు దాడులు చేసినా భారత్ తన దృష్టిని అభివృద్ధి నుంచి మళ్లించకూడదు. మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టుగా ఉండాలి. అగ్ర రాజ్యమనో, అణ్వస్త్ర దేశమనో ఊరికే గొప్పలు చెప్పడం వల్ల చైనా అహాన్ని రెచ్చగొట్టడం తప్ప ఉపయోగం ఉండదు. అగ్ర రాజ్యంగానో, అణ్వస్త్ర దేశంగానో భారత్ ఎదిగితే, ప్రపంచం భారత్ చెప్పకుండానే గుర్తిస్తుంది. భారత్‌కు మళ్లీ చైనాతో యుద్ధం వస్తుందా? రాకపోవచ్చు. భారత్‌ బలహీన దేశమని చైనా దృఢ నిశ్చయానికి వచ్చినప్పుడే ఆ దేశం భారత్‌పై దాడి చేస్తుంది. అధికారం, శక్తి ఉన్న దేశాన్ని మాత్రమే చైనా గౌరవిస్తుంది. భారత్‌ నిలకడగా తన ఆర్థిక, సైనిక సత్తాను పెంచుకుంటూ పోతేనే చైనా తన హద్దుల్లో తానుంటుంది.

భారతీయులు చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, అమెరికా వంటి దేశాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. భారత ఉక్కు రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందనే వాస్తవాన్ని చైనా గుర్తించింది. తన ఉక్కు ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉందని అది తరచూ ఆందోళన చెందుతోంది. అంతేకాదు, స్మార్ట్‌ ఫోన్లు, ఆట వస్తువుల ఉత్పత్తిలో భారత్ కూడా చైనా స్థాయిలో ముందుకు దూసుకుపోతోంది. భారత్ తన వ్యూహాన్ని మరికాస్త పకడ్బందీగా ముందుకు తీసుకువెడితే, ఈ రంగాల్లో కూడా భారత్ అపార విజయం సాధించగల స్థాయిలో ఉంది. వివిధ దేశాలు తమమీద ఆధారపడి ఉండేందుకే చైనా అంతర్జాతీయ మార్కెట్లను తన గుప్పిట్లో బంధించే ప్రయత్నం చేస్తోంది. వివిధ రంగాల్లో చైనాతో సమానంగా భారతకూ సహజ వనరులు, వసతులు, సౌకర్యాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. చైనాతో సరిహద్దుల్లో ఉన్న లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి భారత కృషి చేయగలిగితే, చైనా దూకుడును కొంత వరకూ అరికట్టవచ్చు.


11/19/16

విక్టరీ కి కింగ్ కి వార్

నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఫ్యామిలీ ఇమేజ్‌తో వీరు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక వీరిద్ద‌రు సీనియారిటీ దృష్ట్యా త‌మ వ‌య‌స్సుకు త‌గ్గ పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ఆన్ స్క్రీన్‌పై దూసుకుపోతున్నారు.


వెంకీ ఇప్ప‌టికే ప‌వ‌న్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. ఇక నాగ్ ఊపిరి, మ‌నం, సోగ్గాడు లాంటి వైవిధ్య‌మైన క‌థుల ఎంపిక చేసుకుంటూ తిరుగులేని హిట్లు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఇద్ద‌రు బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన వార్‌కు తెర‌లేవ‌నుంది.

ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. వెంకీ గురులో న‌టిస్తుంటే, నాగ్ కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మోః వెంక‌టేశాయా సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ముందుగా సంక్రాంతి రేసులో ఉంటాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

సంక్రాంతికి మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోలు బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో వీరిద్ద‌రు త‌మ సినిమాల‌ను ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌కు వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ బావ‌బావ‌మ‌రుదుల మ‌ధ్య ఇప్పుడు టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన ఫైటింగ్‌కు తెర‌లేవ‌నుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ బావ‌బావ‌మ‌రుదుల పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.

ఎన్టీఆర్,అల్లుఅర్జున్ లతో పూరి మల్టీస్టారర్ మూవీ


తెలుగు తెరపై మరో భారీ మల్టీ స్టారర్‌కు తెర లేవనుందా? ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారా? దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందట.
ఇప్పటికే సాయిధరమ్‌, కల్యాణ్‌ రామ్‌ కలయికలో ఓ మల్టీస్టారర్‌ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్‌ హీరోల కలయిక వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీయార్‌, బన్నీకి వినిపించాడట పూరి. ఈ లైన్‌ ఆ హీరోలకు బాగా నచ్చిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

మజ్జిగ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు


  • మజ్జిగ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కెలోరీల సంఖ్య తక్కువగా ఉండి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.
  • మజ్జిగను మన కురులకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలా స్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి.
  • మజ్జిగను చర్మానికి రాసుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది.
  • ఈ మధ్య చాలా మంది బ్యూటిషియన్లు కురులకు, చర్మానికి… అందం విషయంలో వారి కష్టమర్లకు మజ్జిగను వాడుతున్నట్టు చాలా మంది తెలియజేశారు.
  • శీతాకాలంలో, వర్షాకాలం లో పెరుగు కానీ మజ్జిగ కానీ మనం ఆహారంలో తీసుకుంటే జలుబు చేస్తోంది అనుకుంటారు కాని మజ్జిగ వలన జలుబు తొందరగా తగ్గుతుంది.
  • మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
  • ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.

మంచి ఫీల్ వున్నా స్టోరీ (భార్యాభర్తల సంబంధం)

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు...

భర్త - నాకు విడాకులు కావాలి అని  ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.
.

భార్య - (ఆ మాటలకి  బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది?
.

భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..
.

భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..
.

ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.
.

భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..
.

భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..
.

భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..
.

భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..
.

భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..
.

మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు.
.

ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో  వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.
.

ఆమె కారణాలు చాలా సాధారణం గా  ఉన్నాయి. వాళ్ళ  కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది.
.

నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం  ఆమె ని ఎత్తుకుని  వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి  మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.
.

అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను  అతని తో అంది..
.

విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.
.

మొదటి రోజున తాను తన  భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య  మోటుతనంగా అనిపించింది. "హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి  వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. .
.

రెండవ రోజు న  , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య  అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు..
.

నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.
.

ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను  కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు.
.

ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క  డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు..
.

ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన..
.

అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్ళ నాన్న ముఖం పక్కకి  తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు.
.

రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా  వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ  గా అనిపించిది.
.

చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ  భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు..
.

తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ  చేంజ్ అయిపొతుందెమో అని.
.

అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన  నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను  నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు  విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి  ప్రేమ విలువ, గొప్పతనం  తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే....
.

జాను  హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు.
.

కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది .
.

అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు..
.

ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే,  తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.
.
.
.
.
.
.
.
.
అప్పటికే ఆమె చనిపోయింది.
.

ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..
.

 తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను  తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను  గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.
.

మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు.
.

మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది.
.

మీరు ఈ మాటలు (కథ) మరొకరికి పంపకపోతే మీకు ఏమీ జరగకపోవచ్చు. కానీ మీరు ఈ కథని మరొకరికి పంపిస్తే, మీరు ఒక వివాహం బంధాన్ని కాపాడే అవకాశం ఉంది.
.

చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా  తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.
.

ఒకటి చెప్పనా మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం  అన్న వాళ్ళు మనతో వుండరు..
.

సో ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఇద్దరు ఒకర్ని ఒకరు అర్దం చేసుకుని కలసి మేలసి కాపురం చేసినప్పుడే మన జీవితాలకు అర్దం పరమార్ధం....

నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం

నోట్ల రద్దుపై మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే  యెంతో బాధ కలుగుతుంది.


నోట్ల మార్పిడి కష్టాలు లేవని కాదు,
యెవరికైనా కష్టం వస్తే స్వాంతన పలుకవలసిన మీడియా నోట్ల మార్పిడి యెలా చేసుకోవాలో చెప్పాల్సిన భాద్యత ఉన్న మీడియా, రెండున్నర లక్షల వరకూ యెవరైనా బాంక్ లో జమ చేసుకోవచ్చు అలాగే పొలం అమ్మిన డబ్బులు బాంక్ లో వేసుకోవచ్చు. మహా అయితే కొంత టాక్స్ కట్టాలి అంతే అనే విషయం చెప్పకుండా పదే పదే కష్టాలు మాత్రమే చూపినందుకు ఆ మీడియా చూపించిన కష్టాలు నిజమేమో అని నమ్మి 52 లక్షలు ఉన్నా ఒక మహిళ ఆత్మ హత్య చేసుకొంది.

73 సంవత్సరాల  వ్రుద్ధుడు క్యూలో నిలబడలేక చనిపోయాడని చెప్పే మీడియా అక్కడ క్యూ లో ఉన్న వారు ఆ వ్రుద్దున్ని ముందుగా పంపే సంస్కారం మన ప్రజలకు లేకపోయింది అనే విషయం చెప్పి ఉంటే బాగుండేది.

జపాన్ లో సునామీ వస్తే వచ్చిన రోజు నుండీ ప్రతి వ్యాపారస్తులు డిస్కౌంట్లు ఇచ్చి ప్రజలకు సేవ చేసిన విషయం ప్రసారం చేసి ఉంటే కనీసం కొంత మంది అయినా ప్రభావితం అయ్యే వారు.

సునామీ నుండీ జపాన్ అన్నీ సర్దుకోవడానికి 10 రోజులు పట్టినా యెవరి వస్తువులు వారికే ఇచ్చారు అక్కడి ప్రజలు. అందుకే చిన్న దేశం అయినా ప్రపంచంలో అంతా గౌరవంగా బ్రతుకుతోంది అనే విషయం ప్రసారం చేసి ఉంటే బాగుండేది.

అమెరికాలో జంట టవర్లు కూలిపోయాయి.
ప్రతిపక్ష పార్టీ లు గాని ప్రజలు కాని ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు.
మీడియా తప్పుడు వార్తలు రాయలేదు.
ప్రజలకు ధైర్యము కలిగించే వార్తలు మాత్రమే రాశారు. అందుకే అమెరికా ప్రపంచ పెద్దన్న అయింది.

మన దేశము లో మీడియా చేస్తున్న మేలు కన్నా కీడు యెక్కువగా ఉంది.

యెక్కువగా మీడియా ప్రసారాలు చూస్తే అసలు దేశములో జీవించే అవకాశం లేదేమో అనే అనుమానం మనకే కలుగుతుంది.

ఈ మీడియాకు  సరి అయిన దిశానిర్దేశం యెప్పుడు యే కోర్టు ఇస్తుందో అని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

ఒక్క సారి మన వీర సైనికులు పడుతున్న కష్టాలు గుర్తు తెచ్చుకుంటే మూడు నాలుగు గంటల క్యూలో కరెన్సీ  మార్చుకునే కష్టం యెంత.

నల్ల ధనం తో టెర్రరిస్ట్లు పేట్రేగిపోతుంటే 70 సంవత్సరాలు ఈఁ దేశాన్ని అస్థిరపరిచే  నల్ల కుబేరుల భరతం పట్టే దమ్మున్న నాయకుడు మన ప్రధాన మంత్రి అని గర్వపడే ప్రతి పౌరులకు నమస్సులు.

మీడియా యెంతగా   ప్రయత్నించినా క కా పార్టీ లు యెన్ని తప్పుడు కూతలు కూసినా కొన్ని రోజులు చిన్న చిన్న కష్టాలు ఉన్నా ఇప్పటికైనా ఒక గొప్ప నాయకుడు మన దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మేమూ సహకరిస్థాము   అని మీడియా మైకుకు చెప్పిన హీరోల్లారా జోహార్ జోహార్.

అసలు ఇంట్లో 100, 50, 10 నోట్లే లేనట్లు ప్రతి పేదవాడు కేవలము 500 లేదా 1000 నోట్లు మాత్రమే ఉన్నట్లుగా చూపిన ఓ మీడియా ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకో.

సారీ మీకు రేటింగ్స్  పెంచుకోవడం తప్ప మరేమీ అవసరం లేదనుకోండి.
దేశం యేమైనా మా చానల్ రేటింగ్ మాకు చాలు అనే కుటిల మీడియా కారణముగా మీడియా పై నమ్మకం పోగొట్టే అవకాశం ఉంది.

యెప్పుడూ నిరాశా నిస్పృహ వార్తలే కాకుండా మంచి వార్తలు ప్రసారం చేసి పుణ్యం తెచ్చుకోండి.

ప్రజలారా క్రుత్తిమ స్వార్థ వార్తా కథనాలు  చూడకుండా 30 నిమిషాల లో 100 వార్తలు మాత్రమే చూడండి, లేకపొతే మీరు కూడా యేమౌతారో అని నా భయం.