11/12/16

బరువు తగ్గటం చాలా సులువు

అతికొవ్వతగ్గుటకు – తిప్పతీగ తిప్పతీగపొడి, త్రిఫలాలపొడి సమంగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ ఒక గాసు నీటిలో ఒకచెంచా పాడివేసి ఒకకప్ప కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒకచెంచా తేనె కలిపిఉదయంపూట తాగాలి. ఒక గంటవరకు మరేమి తిన కూడదు, తాగకూడదు. దీనివల్ల క్రమంగా శరీరంశ్రీకోని అతికొవ్వు కరిగిపోతుంది,
అన్నిరకాల ఉబురోగాలకు – నేలవేము నేలవేము 10గ్రాII, శాంఠి 10గ్రాII నలగొట్టి పావు లీటరు మంచినీటిలోవేసి సగానికి మరిగించి వడపోసు కోవాలి. అందులో ఒకచెంచా కండచక్కెర కలపి రెండు పూటలా సేవిసూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ, పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో చెడునీరు చేరిన ఉబ్బరోగం తప్పక హరించిపోతుంది.

వెల్లుల్లిపాయలు 320గ్రా, తెచ్చి పై పాటు తీసివేసి లోపలి రెబ్బల్ని తీసి తోకలు కత్తిరించి పై తోలు కూడా తీసివేసి లోపలి పప్పును మెత్తగా ముద్దలాగా నూరండి. ఆ ముద్దను కళాయిపాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి అందులో నాలుగులీటర్ల పాలు, నాలుగులీటర్ల మంచినీళ్ళు కలిపి చిన్నమంట మీద మరిగించండి. నీరంతా ఇగిరి పోయిన తరువాత పాత్రను దించి కషాయాన్ని వడకట్టి తడిలేని పొడి గాజుపాత్రలో నిలవజేయండి.
ఈ కషాయాన్ని పూటకు 20గ్రా, మోతాదుగా కప్ప వేడిపాలలో కలిపి ఒకచెంచా పటికబెల్లం కూడా ಟೆ:ssoಖ రెండుపూటలా తాగుతుంటే గృధ్రసీవాతం నలభైరోజుల్లో పూర్తిగా తిరిగిరాకుండా కరిగిపోతుంది. ఈ ప్రయోగంవల్ల కడుపబ్బరం హరించి ఆహారం బాగా వంటబడుతుంది. అంతేగాక అధిక రక్తపోటు, కొలెస్తాల్, అతిబరువు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, గుండెజబ్బులవంటి సమస్యలు కూడా హరించి మంచి ఆరోగ్యం కలుగుతుంది.

మానసిక బలం కోసం ఏమి చేయాలి

అమృత భాండం 
కొబ్బరి నీళ్లలో ప్రొటీన్లు 0.1 కార్బోహైడ్రేట్లు 4 కొవ్వ పదార్థాలు 0.1 కాల్షియం 00% ఖని జాలు 0.4 శాతం వంతున ఉంటాయి. మొత్తంగా 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్ల ద్వారా 174 క్యాలరీల శక్తి లభిస్తుంది. అధిక శాతంలో ఉండే పొటాషియం లోబీపీని నివారిస్తుంది. జీర్ణ క్రియకు బాగా మేలు చేస్తుంది. పచ్చి ఎండు కొబ్బరిలోనూ క్యాలరీలు బాగానే లభిస్తాయి.

మనోసౌందర్యానికి- మహాసులువైనయోగం
పెద్దసోంపుగింజలు 100గ్రాతెచ్చి దోరగా వేయించి, దంచి జల్లించి దానితో సమానంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి. రోజూ రెండుపూటలా పిల్లలకు ఆరచెoచా పెద్దలకు ఒకచెంచామోతాదుగా చప్పరించి తిని ఒకకప్పపాలు తాగుతుంటే మానసికచికాకు, చిరాకు,
ఆందోళన, భయం, దు:ఖం,మతిమరుపు హరించిపోయి హరించిపోయి  మనసు ప్రసన్నంగా ఉంటుంది.
కాయకల్పానికి – తిప్పతీగలడువస్తఫూళితం పట్టిన తిప్పతీగచూర్ణం 100గ్రా, పాత బెల్లం 16 గ్రా, తేనె 16 గ్రా, నెయ్యి 16గ్రా, కలిపి మొత్తగాదంచి 10గ్రా, మోతాదుగా లడ్డుకట్టి నిలవజేసుకోవాలి.
ఈ తిప్పతీగలడ్లను పూటకు ఒకటి లేక రెండు చొప్పన రెండుపూటలా వారి జీర్ణశక్తినిబట్టి సేవించాలి. ఇవి సేవించేటప్పడు మద్యమాంసాలు, గుడ్లు, మసాలాలు, అరగని పదార్థాలు, తెల్లబియ్యం, కొత్తబియ్యం, ఫ్రిజుల్లోని పదా ర్థాలు పూర్తిగా నిషేధించి తమ శరీరానికి అనువుగా ఆనంద కరంగా ఉండే ఆహారపదార్థాలను భుజించాలి.
ఈ నియమాలను పాటిస్తుంటే క్రమంగా మానవు లకు సోకిన సమస్తవ్యాధులు, అకాలవార్థక్యం, తెల్లవెంట్రుకలు, విషజ్వరాలు, మనసు స్థిమితంగా లేకపోవడం,అన్నిరకాల నేత్రరోగాలు హరించిపోయి సంపూర్ణమైన ప్రాణశక్తి, యౌవనశక్తి, సౌందర్యప్రాప్తి కలుగుతయ్.
మనసును వ్యాకుల పరిచే డిప్రెషన్:-డిప్రెషన్. ఈ సమస్య ఎలా వచ్చిపడుతుందో కానీ చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తుంటుంది. మానసికంగా మొదలై శారీరక సమస్యలకు దారి తీసే ఈ రుగ్మతను ఎవరికి వారే స్వయంగా నియంత్రించుకోవచ్చు. * జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెదుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం అన్నమాట. * ఒకసారి చిన్నప్పటి స్నేహితులందరినీ గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్న వారితో పోన్ చేసి కబుర్లు చెప్పాలి. * కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే నిద్రమాత్రలను ఆశ్రయించవద్దు రాత్రి భోజనంలో నిద్రను పెంచే ఆహారాన్ని (నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలు గం వంటి) సంకోచాలి. * రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట సేపు నడక, యోగసాధన, జిమ్ వంటివీ ఏదో ఒక వ్యాయామం చేయాలి, వ్యాయామంతో దేహంలో ఫీల్గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అవి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. * జంకపడ్ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగానివ్వాలి

నాగార్జున ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

అక్కినేని నాగార్జున అంటే అమ్మాయిల మ‌న‌సులో మ‌న్మ‌థుడిగా చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్నాడు. ఐదున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్నా కూడా నాగ్ అందం ఈ రోజుకు త‌ర‌గ‌నిదిగా ఉంటోంది. నాగ్ ఇద్ద‌రి కొడుకులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ వ‌చ్చే యేడాది పెళ్లి పీట‌లు ఎక్కుతున్నా నాగ్ మాత్రం ఇప్ప‌ట‌కీ వారికి తీసిపోని అందంతో సినీ జ‌నాల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు.


దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కొడుకుగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన నాగ్ త‌న‌కంటూ ఓ స్టైల్‌ను మెయింటెయిన్ చేశాడు. నాగార్జున‌కి ఒక సినిమాలే కాదు బిజినెస్‌మ్యాన్ కూడా మంచి పేరుంది. నాగార్జున సినిమాలు చేయ‌డంతో వ‌చ్చే సంపాద‌న కంటే అదే స‌మ‌యాన్ని బిజినెస్‌కు కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదిస్తాడ‌ని టాక్ ఉంది. అందుకే ఇండ‌స్ట్రీలో అంద‌రూ బిజినెస్ మైండ్ నాగార్జున అని పిలుస్తారు.

నాగార్జున ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

నోటు రూటు సెపరేటు

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నల్లబాబుల నడ్డి విరుస్తుందో లేదో తెలియదు కానీ.. సామాన్యప్రజానికి మాత్రం చలికాలంలో చెమటలు పట్టిస్తోంది. నోట్ల కష్టాల రుచిని చూపిస్తోంది. సామాన్యుల కష్టాలు ఈ విధంగా ఉంటే... శరీరాన్నే నమ్ముకుని, ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యభిచారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళల ఇంట్లో విషాదాన్ని మిగుల్చుతోందట. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సోనగాచీ జిల్లాలో అనేక ప్రాంతాలు వ్యభిచారానికి మారుపేరు. ఈ ప్రాంతాలలో అనేక మంది మహిళలు వ్యభిచారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ పెద్దనోట్ల రద్దు వారి పొట్టకొట్టింది. వ్యభిచారానికి మహిళల దగ్గరకు వచ్చే పురుషులు రూ.500, రూ.1000 నోట్లను తీసుకొస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాత నోట్లను తీసుకోవడానికి అంగీకరించని మహిళలు నాలుగు రోజులుగా వ్యభిచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఉపాథి లేక నానాఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త నోట్లు లేదా వందల నోట్లు తీసుకురావాలని విటులను డిమాండ్ చేస్తున్నారట. కస్టమర్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని కొందరు మహిళలు లెక్కల పుస్తకాలను పెట్టుకున్నారట. తమ దగ్గరకు వచ్చే పురుషుల సమాచారాన్ని, ఇవ్వవలసిన డబ్బుల వివరాలను రాసుకుంటున్నారట. డబ్బుల తర్వాత తిరిగి చెల్లించాలని చెబుతున్నారట

                                   

తన దగ్గరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో వచ్చే రెగ్యులర్ కస్టమర్ల పేర్లను నమోదు చేయడానికి ఓ నోట్ పుస్తకాన్ని పెట్టానని, వారి పెర్లు వివరాలను రాసుకుని తర్వాత ఇవ్వాలని వారితో చెబుతున్నానని ఓ మహిళ మీడియాలో అన్నారు. సోనగాచీ జిల్లాలో మాత్రమే ఈ పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే.. వ్యభిచారమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న వారి పరిస్థితి దాదాపు ఇంతేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

అరేయ్ కొంచం బుర్ర పెట్టండిరా బాబు !!


Asus ZenFone 3 Max (ZC553KL)


Asus ZenFone 3 Max : Review

The ZenFone 3 Max features a metal unibody and full-HD display
Camera and battery performance is good but the SoC is underpowered
The Asus ZenFone 3 Max (ZC553KL) is priced at Rs. 17,999 Taking a cue from Gionee’s Marathon series of smartphones, Asus introduced a new ZenFone Max model at the start of this year. The focus was on delivering the maximum possible battery life without making too many compromises. The result was a decent package that balanced performance and price well enough, while still delivering its key objective.

Asus ZenFone 3 Max design and build

Image result for Asus ZenFone 3 Max (ZC553KL)

The design is one of the first things that will catch your attention. It’s not as busy as the other higher-end ZenFone 3 models, yet ends up looking really good. It feels sturdy too when you hold it, which is partly thanks to the unibody aluminium chassis. The grip is ergonomic and the buttons lined up nicely against our thumb.
Asus has gone with a 5.5-inch full-HD IPS display which fixes one of the biggest gripes we had with its predecessors. It produces sharp pictures, and brightness is very good, even under direct sunlight. The slim bezel reduces the width of the phone, thereby making it a little easier to use with one hand. There’s also a one-handed mode which you can activate in case you wish to do some serious typing on the move. Fingerprints aren’t much of an issue as there’s an oleophobic coating on the glass. What's dissapointing though, is that there isn't any form of scratch protection for the display, which is something we usually take for granted in this price segment.


The ZC553KL is a hybrid dual-SIM phone, which is a bit of a letdown considering the previous model had true dual-SIM functionality. You can opt for a microSD card of up to 128GB in place of the second SIM. There’s a mono speaker on the bottom, just next to the Micro-USB charging port, while the headphones socket is placed on the top. There’s a notification LED in the front and capacitive navigation buttons below the screen, which annoyingly, aren’t backlit.

Around the back, we have a fingerprint sensor just below the camera module. You can use it to answer incoming calls, launch the camera app, or take a picture - but you can’t use it to lock apps or hide files. The bigger issue here is that fingerprint recognition was often not quick enough for us. It didn't misread fingerprints, which is flagged by a slight vibration, but it seemed more to do with the hardware not being able to authenticate fingerprints quickly. The issue was intermittent but was really frustrating when we ran into it.
Asus has done a commendable job in shedding the series’ budget image with the new Max. It looks and feels premium and has a much better display which we definitely appreciate. It’s not the slimmest phone around at 8.3mm, and is quite heavy at 175g, although you really don’t feel the heft too much when you carry it around. The phone ships with a headset, a 10W charger, a data cable, and an OTG cable. You also get 100GB of Google Drive space free for two years as a promotion.

iPhone 8 Could Bring Truly Wireless Charging


Image result for iPhone 8 Could Bring Truly Wireless Charging
  • The iPhone 8 may bring wire-free, mat-free wireless charging

  • The new tech could enable it to be charged wirelessly from up to 15 feet
  • New design changes expected as well

11/11/16

జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు


హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు.

                                                

ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
రెండవది తత్తుల్యమైన రోజు ఒకటున్నది. అది హనుమద్వ్రతం అని చేస్తారు. ఇది వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి. హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.

ఆ విద్యార్దిని అడిగిన ప్రశ్నకు తడబడ్డ పవన్


మరో షాక్ కు సిద్ధం కండి






👉 మరికొన్ని రోజుల్లో బ్యాంకు లాకర్లన్నింటిపై దాడులకు కేంద్రం ప్రణాళికలు.

👉 తహశీల్దారు లేదా సీఐ సమక్షంలో లాకర్ ఓపెన్ చేయాలి.

👉 లాకర్ లో పట్టుబడ్డ బంగారానికి లెక్క చూపాలి.

                    



👉 కొన్న బంగారానికి రసీదులు ఉండాలి.

👉 ఒక్కో లాకర్ లో ఒక్కో మహిళకు కేవలం 600 గ్రాముల వరకు అనుమతి.

👉 ఎక్కువ బంగారం ఉంటే ఐటీ లెక్కలు ఉండాలి...

చాలామందికి తెలియని ఒక షాకింగ్ న్యూస్ చెప్తా....

చాలామందికి తెలియని  ఒక షాకింగ్ న్యూస్  చెప్తా....
ఉర్జిత్ పటేల్....  ప్రస్తుత భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్.
సుప్రసిద్ధ ఆర్ధిక మేధావి అయిన ఉర్జిత్ పటేల్  భారత ఆర్ధిక వ్యవస్ధను అభివృధ్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించి  పీవీ నరసింహారావు, నరేంద్ర మోదీ, చిదంబరం, మన్మోహన్ సింగ్,  అరుణ్‌ జైట్లీ లాంటి వారి మన్ననలు పొంది  2013 జనవరి 11 నుంచి ఆర్.బీ.ఐ కి  డిప్యుటీ గవర్నర్ గా ఎన్నికయ్యాడు. మూడేళ్ళు ఆ పదవి నిర్వహించాకా ఇన్‌ఫ్లేషన్‌ వారియర్‌ గా గుర్తింపు పొందడంతో పాటు  ప్రతిష్టాత్మకమైన    ఆర్.బీ.ఐ కు గవర్నర్ పదవికి 20 ఆగస్టు 2016 న ఎన్నికయ్యాడు.


ఇతని గురించి  చెప్పాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటంటే... ఇతను ప్రభుత్వం తరపున పనిచేస్తూనే   ప్రైవేటు రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. రిలయన్స్ సంస్ధ అధినేత ముఖేష్ అంబానీకి ఉర్జిత్ పటేల్  అత్యంత ఆప్తుడు, రిలయన్స్ పరిశ్రమల వ్యాపార అభివృద్ధి విభాగానికి అధ్యక్షుడిగా  ఉర్జిత్ పనిచేసాడు,  అక్కడ పనిచేస్తున్నపుడే మోడీతో పరిచయం పెరిగి  బాగా క్లోజ్ అయ్యాడు, ఆ తరువాత మోడీ చొరవతోనే  గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ బోర్డులోనూ రెండేళ్లు పనిచేశాడు కూడా.   ఇంతకీ ముఖేష్ అంబానీకి ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇచ్చేది  ఎవరో తెలుసా ఉర్జిత్ పటేల్ నే..!

సో... ఆర్బీఐ తీసుకునే ప్రతీ నిర్ణయమూ, ప్రతీ కదలిక , ముఖేష్ అంబానీ కనుసన్నల్లో ఉంటుందని, అతనికి ఆ వివరాలన్నీ ముందే తెలుస్తాయనీ మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. 500, 1000 నోట్లు ఆపేస్తారని అతనికి ముందే తెలియడంలో ఆశ్చర్యం ఏమీ లేదని  ఇప్పుడర్ధం అయ్యిందా...  ముఖేష్ అంబానీ జియో ని ఎందుకు స్టార్ట్ చేసాడో...? ఖరీదైన సిమ్ ని ఉచితంగా ఎందుకు ఇచ్చాడో...?   తన దగ్గర బిలియన్స్ కొద్దీ ఉన్న  బ్లాక్ మనీని వైట్ గా ఎలా మార్చుతున్నాడో...? డిసెంబర్ 30 వరకూ మాత్రమే ఉచితంగా జియో ని ఎందుకు ఇస్తున్నాడో...? అది జియో వెనుక ఉన్న  అసలు  కధ.

ఇప్పుడు ముకేష్ పెట్టిన పెట్టుబడి అంతా వచ్చే జనవరి నుంచి వైట్ గా మారి అతనికి చేరుతుంది.  వ్యాపారంలో డబ్బులు పెట్టింది పోగొట్టుకోవడానికి కాదనీ,   మరిన్ని ఆశ్చర్యాల కోసం మీరు వేచిచూడాల్సిందే అంటూ  గత నెలలో ముకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ వెనుక ఇంత కధ ఉంది.   ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టే అంత  బిజినెస్ ను సమర్ధవంతంగా నడపగలుగుతున్నాడు మరి....!

ప్రతి భారతీయుడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేయనున్న మోడీ

500, 1000 నోట్లు రద్దు చేసి సంచలనం సృష్టించాడు  మోడీ. బ్లాక్ మనీని రూపు మాపడానికి మోడీ చేసిన ఈ ప్రయత్నం, ఆలోచన ఈ రోజుది కాదు, 2014 ఎన్నికల ముందే మోడీ నల్ల ధనాన్ని రూపు మాపుతానని,ప్రతీ భారతీయుడి అకౌంట్ లో 15,00000 వెయ్యివచ్చని ఆయన చెప్పారు. అంటే మోడీ ఎప్పటి నుంచో ఆలోచించి ఈరోజు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఆచరణలో పెట్టారు.

అంటే త్వరలోనే, ఇంతకాలం నల్ల కుబేరుల కలుగుల్లో మూలిగిన నల్లదనం సామాన్యుల  వ్యక్తిగత అవసరాలు తీర్చే నిధి కాబోతుందన్నమాట.ఒకవేళ మన భారత ప్రధాని నరేంద్రమోడీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం 15,00,000 రూపాయల నగదు వ్యక్తిగత ఖాతాలలో జమ చేస్తే… ప్రతీ ఇంట్లోను దేవుడి పటాల పక్కన నరేంద్రమోడీ చిత్రపటం ఉండటం ఖాయం. నరేంద్రమోడీ మాట్లాడిన ఆ వీడియో మీకోసం…


Renault Kwid AMT Teased

Renault India has just teased the Kwid AMT. The teaser image shows the rotary gear selector that we saw in the Kwid AMT that was showcased at the Delhi Auto Expo earlier this year. As stated in a previous report, the automated manual transmission (AMT) will be available with both engine options of the Kwid i.e. the 1.0 SCe and 0.8 SCe, though the latter may get the option at a later stage if not at launch.

Image result for kwid


The gear selector dial will be placed next to the front power window controls, near the driver’s left knee, opening up more storage space in the front row. By what we can see, the AMT will come with the basic drive (D), neutral (N) and reverse (R) options, but no manual/sport mode. Like the manual, the Kwid’s autobox will be a 5-speed unit.


The 2-pedal Kwid is also expected to get the creep/crawl function. As the name suggests, the creep function lets the driver move ahead at low speeds (2-5kmph) by simply releasing the brake pedal, enabling smooth progress in slow moving traffic or while parking. Like theDuster AMT, the automatic Kwid will also wear the ‘Easy-R’ badge.

Currently the Kwid 1.0-litre (68PS/91Nm) is priced at Rs 3.83-3.96 lakh, while the 799cc Kwid (54PS/72Nm) costs between Rs 2.65-3.74 lakh (both prices ex-showroom Delhi).


Renault will most likely offer the AMT only with the range-topping RxT variant, with the transmission option costing around Rs 40,000-45,000 more than the equivalent manual. The Kwid AMT will rival the Alto K10 AGS and the launch can be expected in November this year.

Ferrari hybrids to help brand target 10,000 units per annum

While the entire automotive industry has begun looking towards electrification, supercar manufacturers have also begun to shift their focus thanks to a future that holds strict emission regulations.


Image result for Ferrari


This is exactly why Ferrari's CEO Sergio Marchionne has issued a statement revealing the brand’s intentions to unveil hybrids in their product portfolio from the year 2019. The supercar maker optimistically added that they are targeting 10,000 Ferraris a year by 2025. While details were not disclosed, Ferrari is anticipated to use an internal combustion engine in tandem with an electric motor, similar to the 161bhp electric motor that’s linked to a 789bhp V12, in the LaFerrari hypercar.

Ferrari is also known to have registered a new modular chassis architecture which will underpin both front and mid-engined hybrid cars, and the carmaker’s upcoming hybrids will join their expanded fleet with a newfound focus on everyday use. Ferrari has got a lot up their sleeve in the next few years, and their hybridisation looks promising thanks to the way their LaFerrari model has turned out.

Audi RS7 Performance launched at Rs 1.59 crore

German automaker Audi has further widened options for performance car enthusiasts with the introduction of RS7 Performance at a price of Rs 1,59,65,000 (ex-showroom, Delhi). The new variant will be offered alongside the standard Audi RS7 which is priced at Rs 1.46 crore. The vehicle does not get any design upgrade, with the changes limited to a tweaked engine to deliver higher performance.
The Audi RS7 Performance gets the existing 4.0-litre TFSI turbocharged petrol engine, which has been tweaked to produce an additional 44bhp making the overall figure a mammoth 605bhp along with an even more impressive 700Nm of torque. The powerful version comes mated to an 8-speed tiptronic automatic transmission which powers all four wheels via the quattro drive system. The company claims to offer the overboost function which allows the driver to temporarily hike torque to 750 Nm.
Image result for Audi RS7 Performance launched

On the design aspect, the vehicle features sportily designed bumpers with large air inlets upfront and the heavily profiled diffuser insert at the rear. The vehicle gets a gloss black honeycomb grille typical of the RS models and the flared side sills as well. Additionally, the exterior is distinguished by a quattro logo on the air inlet duct and add-on parts in matt titanium look. With over 20 per cent of aluminum being used in its construction, the Performance version is stated to be about 15 per cent lighter than the standard version. This enables the vehicle to sprint from 0-100kmph in just about 3.7-seconds. The top speed is electronically limited to 280kmph, which can be pushed to 305kmph with the dynamic package plus.

The interior comes with premium leather upholstery, MMI infotainment system and a Bose Surround system. The automaker also offers two optional styling packages – matt aluminum and carbon, thereby offering more customization options. Exclusively available on the new Audi RS 7 Performance is the Matt Titanium styling package with inlet funnels. In addition to the existing colours, the new Audi RS7 is also available in exclusive shade of – Ascari Blue.

11/10/16

ట్రంప్‌ విజయంలో మనోడే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైనికుడు , జగనన్న వీరాభిమాని అవినాశ్‌...


ట్రంప్ అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు?


అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడవుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. హోరాహోరీ పోరులో హిల్లరీ క్లింటనే ఎక్కువగా ముందంజలో కనిపించారు. సర్వేలు కూడా ఆమె వైపే మొగ్గు చూపాయి. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేలోను హిల్లరీకి 90 శాతం అనుకూలం కనిపించింది.
కానీ ఫలితాలు మాత్రం ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. చాలా కొద్ది మంది మాత్రమే ట్రంప్ గెలుస్తారని భావించారు. కానీ ఎక్కువ మంది అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌ది 324వ స్థానం. అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు. ఇటీవల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జున్‌ 14, 1946న ఫ్రెడ్‌ ట్రంప్‌, మేరీ అన్నా మెక్‌లాయిడ్‌ దంపతులకు రెండో సంతానంగా ట్రంప్‌ న్యూయార్క్‌లో జన్మించారు. ట్రంప్‌ తండ్రి మూలాలు జర్మనీలో, తల్లి మూలాలు స్కాట్లాండ్‌లో ఉన్నాయి

ట్రంప్ అమెరికాలో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్‌ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్‌ స్కూల్‌ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్‌ ట్రంప్‌ అండ్‌ సన్స్‌లో పని చేసేందుకే ఇక్కడ చదివారు. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాక్ మార్కెట్‌ను, న్యూయార్కులో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందట.


ఆయన పైన బ్యాంకుల అప్పుల ఎగవేత మరకలు ఉన్నాయి. 1971లో కుటుంబ సంస్థ ఎలిజబెత్ అండ్ సన్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1971లో వ్యాపార పగ్గాలు చేపట్టగానే దానిపేరును ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చారు. పలు ప్రముఖ భవనాలు ఆయన నిర్మించారు. ట్రంప్ ఆరుసార్లు దివాళా తీసినట్లుగా తెలుస్తోంది. తాను దివాళా చట్టాలతో ఆడుకుంటానని, అవి తనకు మంచి చేశాయని ట్రంప్ ఓసారి అన్నారు.
ట్రంప్ అందాల పోటీలు కూడా ప్రమోట్ చేశారు. ఎక్కువ సార్లు మిస్‌వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ పోటీలను ప్రమోట్‌ చేసిన వ్యక్తిగా నిలిచారు. 2006 మిస్‌ అమెరికా విన్నర్ కొకైన్‌ వాడిందని తెలిసినా ఆమెను విజేతగా కొనసాగించాలనే ట్రంప్‌ నిర్ణయం విమర్శలపాలైంది. ఈ పోటీ పక్షపాతంతో కొనసాగిందని పోటీలో పాల్గొన్న యువతి ఆరోపించింది. దీంతో ఆమెపై కేసు వేసి ట్రంప్‌ ఐదు మిలియన్‌ డాలర్లను రాబట్టారు.
2015లో ఎన్‌బీసీలో వాటాలు కొనుగోలు చేసి, తాను యజమానిని అని ప్రకటించారు. అది వివాదాస్పదం కావడంతో వాటాలు అమ్మేశాడు. సామాజిక కార్యక్రమాల కోసం ఫౌండేషన్ నెలకొల్పడం, వివాదాస్పదం కావడం కూడా జరిగాయి. ప్రధానంగా ఇతను పన్ను ఎగవేతదారుడిగా పేరుగాంచారు.
రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే తొలుత రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలికారు. తర్వాత రిఫార్మ్ పార్టీకి మారారు. అనంతరం డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఏడేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు. అనంతరం రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షులు అయ్యారు. అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించారు. 1988, 2004, 2012లలో ప్రయత్నించారని అంటారు.

ట్రంప్ అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు?


అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడవుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. హోరాహోరీ పోరులో హిల్లరీ క్లింటనే ఎక్కువగా ముందంజలో కనిపించారు. సర్వేలు కూడా ఆమె వైపే మొగ్గు చూపాయి. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేలోను హిల్లరీకి 90 శాతం అనుకూలం కనిపించింది.
కానీ ఫలితాలు మాత్రం ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. చాలా కొద్ది మంది మాత్రమే ట్రంప్ గెలుస్తారని భావించారు. కానీ ఎక్కువ మంది అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌ది 324వ స్థానం. అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు. ఇటీవల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జున్‌ 14, 1946న ఫ్రెడ్‌ ట్రంప్‌, మేరీ అన్నా మెక్‌లాయిడ్‌ దంపతులకు రెండో సంతానంగా ట్రంప్‌ న్యూయార్క్‌లో జన్మించారు. ట్రంప్‌ తండ్రి మూలాలు జర్మనీలో, తల్లి మూలాలు స్కాట్లాండ్‌లో ఉన్నాయి

ట్రంప్ అమెరికాలో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్‌ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్‌ స్కూల్‌ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్‌ ట్రంప్‌ అండ్‌ సన్స్‌లో పని చేసేందుకే ఇక్కడ చదివారు. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాక్ మార్కెట్‌ను, న్యూయార్కులో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందట.


ఆయన పైన బ్యాంకుల అప్పుల ఎగవేత మరకలు ఉన్నాయి. 1971లో కుటుంబ సంస్థ ఎలిజబెత్ అండ్ సన్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1971లో వ్యాపార పగ్గాలు చేపట్టగానే దానిపేరును ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చారు. పలు ప్రముఖ భవనాలు ఆయన నిర్మించారు. ట్రంప్ ఆరుసార్లు దివాళా తీసినట్లుగా తెలుస్తోంది. తాను దివాళా చట్టాలతో ఆడుకుంటానని, అవి తనకు మంచి చేశాయని ట్రంప్ ఓసారి అన్నారు.
ట్రంప్ అందాల పోటీలు కూడా ప్రమోట్ చేశారు. ఎక్కువ సార్లు మిస్‌వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ పోటీలను ప్రమోట్‌ చేసిన వ్యక్తిగా నిలిచారు. 2006 మిస్‌ అమెరికా విన్నర్ కొకైన్‌ వాడిందని తెలిసినా ఆమెను విజేతగా కొనసాగించాలనే ట్రంప్‌ నిర్ణయం విమర్శలపాలైంది. ఈ పోటీ పక్షపాతంతో కొనసాగిందని పోటీలో పాల్గొన్న యువతి ఆరోపించింది. దీంతో ఆమెపై కేసు వేసి ట్రంప్‌ ఐదు మిలియన్‌ డాలర్లను రాబట్టారు.
2015లో ఎన్‌బీసీలో వాటాలు కొనుగోలు చేసి, తాను యజమానిని అని ప్రకటించారు. అది వివాదాస్పదం కావడంతో వాటాలు అమ్మేశాడు. సామాజిక కార్యక్రమాల కోసం ఫౌండేషన్ నెలకొల్పడం, వివాదాస్పదం కావడం కూడా జరిగాయి. ప్రధానంగా ఇతను పన్ను ఎగవేతదారుడిగా పేరుగాంచారు.
రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే తొలుత రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలికారు. తర్వాత రిఫార్మ్ పార్టీకి మారారు. అనంతరం డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఏడేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు. అనంతరం రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షులు అయ్యారు. అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించారు. 1988, 2004, 2012లలో ప్రయత్నించారని అంటారు.

Niharika Teasing Nagachaitanya With her Counters


Chaitanya was born on 23 November 1986 in Chennai. His parents are the actor and entrepreneur Akkineni Nagarjuna, the son of actor Akkineni Nageswara Rao and Lakshmi Daggubati, the daughter of producer D. Ramanaidu. His maternal uncle Daggubati Venkatesh and cousins Rana Daggubati, Sumanth and Sushanth are also actors. Nagarjuna and Lakshmi divorced after which the former married actress Amala Mukherjee, to whom Chaitanya’s half brother Akhil Akkineni was born. After his parents’ divorce, Chaitanya left to Chennai with Lakshmi. He used to play keyboard and bass guitar in his school band and went on to study keyboard from Trinity College London. During his stay in Chennai for eighteen years, he completed his schooling and returned to Hyderabad to pursue a B. Com degree. He expressed his desire to take up acting as his profession to Nagarjuna during his second year of graduation. He took a three-month course in acting in Mumbai and received further training in acting and martial arts in Los Angeles apart from trying to gain perfection in Telugu diction for one-and-a-half years before making his acting debut.

కొత్త నోట్లపై కేంద్రం మరో సంచలన ప్రకటన


కొత్త నోట్లపై కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. మరి కొద్ది నెలల్లో రూ. 10, 20, 50, 100 నోట్లను కూడా మార్చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త డిజైన్‌లతో వాటిని అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. అలాగే రూ. 1000 నోట్లను కూడా రీ డిజైన్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది