11/12/16

బరువు తగ్గటం చాలా సులువు

అతికొవ్వతగ్గుటకు – తిప్పతీగ తిప్పతీగపొడి, త్రిఫలాలపొడి సమంగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ ఒక గాసు నీటిలో ఒకచెంచా పాడివేసి ఒకకప్ప కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒకచెంచా తేనె కలిపిఉదయంపూట తాగాలి. ఒక గంటవరకు మరేమి తిన కూడదు, తాగకూడదు. దీనివల్ల క్రమంగా శరీరంశ్రీకోని అతికొవ్వు కరిగిపోతుంది,
అన్నిరకాల ఉబురోగాలకు – నేలవేము నేలవేము 10గ్రాII, శాంఠి 10గ్రాII నలగొట్టి పావు లీటరు మంచినీటిలోవేసి సగానికి మరిగించి వడపోసు కోవాలి. అందులో ఒకచెంచా కండచక్కెర కలపి రెండు పూటలా సేవిసూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ, పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో చెడునీరు చేరిన ఉబ్బరోగం తప్పక హరించిపోతుంది.

వెల్లుల్లిపాయలు 320గ్రా, తెచ్చి పై పాటు తీసివేసి లోపలి రెబ్బల్ని తీసి తోకలు కత్తిరించి పై తోలు కూడా తీసివేసి లోపలి పప్పును మెత్తగా ముద్దలాగా నూరండి. ఆ ముద్దను కళాయిపాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి అందులో నాలుగులీటర్ల పాలు, నాలుగులీటర్ల మంచినీళ్ళు కలిపి చిన్నమంట మీద మరిగించండి. నీరంతా ఇగిరి పోయిన తరువాత పాత్రను దించి కషాయాన్ని వడకట్టి తడిలేని పొడి గాజుపాత్రలో నిలవజేయండి.
ఈ కషాయాన్ని పూటకు 20గ్రా, మోతాదుగా కప్ప వేడిపాలలో కలిపి ఒకచెంచా పటికబెల్లం కూడా ಟೆ:ssoಖ రెండుపూటలా తాగుతుంటే గృధ్రసీవాతం నలభైరోజుల్లో పూర్తిగా తిరిగిరాకుండా కరిగిపోతుంది. ఈ ప్రయోగంవల్ల కడుపబ్బరం హరించి ఆహారం బాగా వంటబడుతుంది. అంతేగాక అధిక రక్తపోటు, కొలెస్తాల్, అతిబరువు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, గుండెజబ్బులవంటి సమస్యలు కూడా హరించి మంచి ఆరోగ్యం కలుగుతుంది.

No comments: