12/2/16

फेसबुक इतिहास

मार्क एलियट ज़ुकेरबर्ग (अंग्रेज़ी: Mark Elliot Zuckerburg, जन्म मई 14, 1984) एक अमेरिकेन उद्यमी और सामाजिक नेट्वोर्किंग साईट फेसबुक के सह-स्थापना के लिए प्रसिद्ध व्यक्ति हैं। ज़ुकेरबर्ग ने फेसबुक की सह- स्थापना अपने सह-विद्यार्थियों डस्टिन मोस्कोवित्ज़, एडुँर्दो सवेरिन और क्रिस हुग्हेस के साथ मिलकर की थी जब वे सब मेंहार्वर्ड में नियमित रूप से जा रहे थे।



अनुक्रम [छुपाएँ]

1) प्रारंभिक जीवन
2) फेसबुक
2.1 स्थापना
2.2 कैलिफोर्निया को स्थलांतर
2.3 समाचार फ़ीड
2.4 फेसबुक मंच
2.5 फेसबुक बीकन
2.6 कनेक्ट्यु विवाद
2.7 फेसबुक में मैक्रोसोफ्ट का निवेश
2.8 चलचित्र
3)  ग्रंथ सूची
4) पुरस्कार
5) उल्लेख
6) बाह्य संपर्क


प्रारंभिक जीवन[संपादित करें]

ज़ुकेरबर्ग विएत प्लेन्स, न्यूयोर्क में एक यहूदी[2] कुटुंब में पैदा हुआ और दोब्ब्स फेर्री, न्यूयोर्क में बड़ा हुआ। उसने प्रोग्रम्मिंग शुरू कर दिया जब वह मिडिल स्कूल में था। पहले से ही, ज़ुकेरबर्ग कंप्यूटर प्रोग्राम विकसित करने में मज़ा ले रहा था, विशेष रूप से संचार उपकरण और खेलों. फिलिप्स एक्सेटर अकादेमी में भाग लेने से पहले, मार्क ०अर्द्स्लेय हाई स्कूल में स्कूल गया था "हाई स्कूल में, वह शास्त्रीय संगीत में उत्कृष्ट प्रदर्शन किया। उसका स्थानांतर फिलिप्स एक्सेटर अकादेमी में हुआ जब वह[3]लेटिन में तल्लीन हुआ। अपने पिता के ऑफिस के कर्मचारियों के सम्बन्ध मदद के लिए[3] उसने एक प्रोग्राम भी बनाया;उसने एक खेल रिस्क का संस्करण और सिनाप्स नामक एक संगीत वादक बनाया जो सुनने वाले की आदतों को सीखने के लिए कृत्रिम बुद्धि का इस्तेमाल करता. मैक्रोसोफ्ट और येओएल ने सिनाप्स को खरीदने और ज़ुकेरबर्ग को शांमिल करने की कोशिश की, लेकिन उसने हार्वर्ड विश्वविद्यालय जाने का निश्चय किया, जहाँ वह एक[4] यहूदी बिरादरी,अल्फा एप्सिलोन में भर्ति हुआ। वह कॉलेज में, महान कविता जैसे[3]द लिअड से पंक्तियों पड़ने के लिए जाना जाता था।

फेसबुक

2008 में रोबेर्ट स्कोबल के साथ ज़ुकेरबर्ग (राईट).

स्थापना

ज़ुकेरबर्ग ने अपने हार्वर्ड छात्रालय के कमरे से फेब्रुअरी 4, 2004 को फेसबुक का प्रारंभ किया। फेसबुक का विचार उसे अपने फिलिप्स एक्सेटर अकादेमी के दिनों से, जैसे अधिक कालेजों और स्कूलों, वार्षिक छात्र निर्देशिका सभी विद्यार्थियों, संकाय और स्टाफ के हेद्शोट तस्वीरों के साथ प्रकाशन करने की लम्बे समय की परंपरा से परिचित हुआ था "फेसबुक ." जैसे कॉलेज में, ज़ुकेरबर्ग की फेसबुक "हार्वर्ड थिंग ", शुरू हुआ, तब ज़ुकेरबर्ग ने फेसबुक को अन्य स्कूलों में प्रसार करने का निश्चय किया और अपने रूममेट डस्टिन मोस्कोवित्ज़ के मदद से समर्थन प्राप्त किया। उन्होंने पहले उसे स्टानफोर्ड, डार्टमाउथ कोलम्बिया, कोर्नेल और येल में प्रसार किया, और[5][6][7] हार्वर्ड के सामाजिक संपर्कों के साथ अन्य स्कूलों में प्रसार किया।

कैलिफोर्निया को स्थलांतर

ज़ुकेरबर्ग मोस्कोवित्ज़ और अन्य दोस्तों के साथ पालो आल्टो, कैलिफ़ोर्निया चले गए। उन्होंने एक छोटा सा घर पट्टे पर लिया जो उनका पहला ऑफिस करके उपयुक्त हुआ। ग्रीष्म काल में, ज़ुकेरबर्ग पीटर थिएल से मिले जिसने उनके कंपनी में पूँजी लगाया. उनका पहला ऑफिस उन्हें 2004 के ग्रीष्म कल में मिला। ज़ुकेरबर्ग के अनुसार, समूह ने पतझड़ के समय में हार्वर्ड वापस जाने का फैसला किया अंत में कैलिफोर्निया में रुकने का निश्चय किया। आज के तारिक तक, वह विद्यार्थी बनके कॉलेज वापस नहीं आया।

समाचार फ़ीड[संपादित करें]

सितम्बर 5, 2006 को, फेसबुक ने समाचार फीड प्रारंभ किया, अपने मित्र साईट पे क्या कर रहे थे दिखने का एक उतपादन. ज़ुकेरबर्ग की टीका की गयी जैसे क़ि[weasel words]कईयों ने समाचार फीड अनावश्यक और साइबर्सटाकिंग का एक वस्तु की भांति दिखा .

फेसबुक मंच

मई 24, 2007, ज़ुकेरबर्ग ने एक फेसबुक प्लेटफोर्म की घोषणा की, प्रोग्रम्मेर्स के लिए एक विकास मंच फेसबुक में सामाजिक आवेदनों के उत्पन्न के लिए. इस घोषणा ने विकासक समुदाय में बहुत उत्साह पैदा किया। सप्ताहों के अन्दर, कई अनुप्रयोगों का निर्माण किया गया और कुछ में पहले से लाखों उपयोगकर्ताओं थे। आज, फेसबुक प्लेटफार्म के लिए दुनिया में 800,000 से अधिक निर्माणकर्ताओं के आवेदन पत्र है।

जुलाई 23, 2008 को, ज़ुकेरबर्ग ने फेसबुक कनेक्ट, उपयोगकर्ताओं के लिए एक फेसबुक मंच के संस्करण की घोषणा की।

फेसबुक बीकन

नवम्बर 6, 2007 को, ज़ुकेरबर्ग ने लॉस एंजिल्स में एक समारोह में एक नई सामाजिक विज्ञापन प्रणाली की घोषणा की। नए प्रोग्राम का एक हिस्सा, बीकन नामक, लोगों को अपने फेसबुक दोस्तों के साथ अन्य साइटों पर अपने ब्राउज़िंग गतिविधियों के आधार पर जानकारी बांटने का संभव हुआ। एक ईबे विक्रेता, उदाहरण के लिए, अपने दोस्तों को अपने आप से फेसबुक समाचार फीड द्वारा उनके पास क्या विक्री के लिए है यह जानकारी हो सकती जैसे वे वस्तुओं की सूचि देते.

वह प्रोग्राम गोपनीयता समूहों और व्यक्तिगत उपयोगकर्ताओं दोनों से भारी गोपनीयता चिंताओं के अधीन आ गया। ज़ुकेरबर्ग और फेसबुक सरोकारों को जल्दी से जवाब देने में असमर्थ रहे और डिसेम्बर 5, 2007 को ज़ुकेरबर्ग अंततः[8] फेसबुक पर एक ब्लॉग पोस्ट लिखकर बीकन के साथ मुद्दों के लिए जिम्मेदारी लिया और उपयोगकर्ताओं के लिए इस सेवा से बाहर आने का एक आसान तरीका उपलब्ध कर दिया है

कनेक्ट्यु विवाद

हार्वर्ड के छात्र कैमरॉन विन्क्लेवोस, टायलर विन्क्लेवोस और दिव्य नरेंद्र ने ज़ुकेरबर्ग पर धोके से उन्हें विश्वास दिलाने का आरोप किया कि वह हार्वर्ड कनेक्शन.कॉम (जो बाद में कनेक्ट्यु कहा गया).नाम का एक सामाजिक नेटवर्क साईट बनाने में मदद करेगा.[9] उन्होंने 2004 में एक मुकद्दमा दायर किया लेकिन मार्च 28, 2007 को प्रतिकूल प्रभाव के बिना बर्खास्त किया गया। उसके बाद यह जल्द ही बोस्टन में अमेरिका के जिला न्यायालय में रिफैल किया गया और[10] जुलाई 25, 2007 को एक प्रारम्बिक सुनवाई निर्धारित किया गया। सुनवाई में न्यायाधीश ने कनेक्टयू को बताया कि शिकायत के कई भाग सही तरह से प्लेड नहीं किये थे और उन्हें पर्याप्त के लिए एक संशोधित शिकायत रिफैल करने की क्षमता दे दी। जून 25, 2008, को मुकद्दमे का सुनवाई हुआ और फेसबुक $65 मिलियन का[11] समझौता देने पर राज़ी हुआ।

मुकद्दमा के भाग के रूप में, नवंबर 2007 में, गोपनीय अदालत दस्तावेज हार्वर्ड के पूर्व छात्र कि पत्रिका 02138 वेबसाइट पर पोस्ट किये गए। उसमे ज़ुकेरबर्ग का सामाजिक सुरक्षा नंबर, अपने माता पिता के घर का पता और अपनी प्रेमिका के पते शामिल थे। फेसबुक ने दस्तावेज प्राप्त करने के लिए file किया, लेकिन न्यायाधीश ने[12]02138 के पक्ष में फैसला सुनाया.{

फेसबुक में मैक्रोसोफ्ट का निवेश

अक्टूबर 24, 2007 को, फेसबुक . ईन्क . ने मैक्रोसोफ्ट कार्पोरेशन को 1.6% खुंट की हिस्सेदारी $240 मिलियन के लिए बेचकर, ऑनलाइन खोज के नेता गूगल Inc. से एक प्रतियोगिता का प्रस्ताव ख़ारिज कि.यह संकेत करता है कि फेसबुक का बाज़ार मूल्य बिक्री के समय में $15 अरब का था। माइक्रोसॉफ्ट के एक सॉफ्टवेर आधुनिक एक्स्बोक्स 360 खेल कंसोल उपलब्द किए गए जो फेसबुक, ट्विट्टर और[13] लास्ट .एफएम का प्रोत्साहन बढाता..

चलचित्र

मार्क ज़ुकेरबर्ग और फेसबुक के परिवेश के रचनाकारों पर आधारित एक फिल्म, सामाजिक नेटवर्क कहा जाता है। इन्हेँ भविष्य का बिल गेटस भी कहा जाता है। ये बचपन से कुछ नया करना चाहते थे , यह वर्तमान के 2010 में प्रदर्शन के लिए तैयार है और स्टार्स जेस्से इसेन्बेर्ग और जस्टिन तिम्बेर्लाके.

ग्रंथ सूची

.योगेश छाबरिया, ' हप्पिओनैर सीएसएच द क्रेश (1}. सीएनबीसी - नेटवर्क 18. आई एस बी एन 978-81-906479-5-3 - 2009

पुरस्कार

मात्र 26 वर्षीय मार्क ज्युकर बर्ग को अमरीकी पत्रिका टाइम ने 2010 का पर्सन आफ द ईयर घोषित किया है, सी लिंडबर्ग (1927) के बाद सबसे युवा व्यक्ति है।

वाट्सऐप इतिहास




मुक्त ज्ञानकोश विकिपीडिया से

जालस्थल वाट्सऐप मैसेंजर (अंग्रेजी: WhatsApp Messenger) स्मार्ट फोनों पर चलने वाली एक प्रसिद्ध तत्क्षण मेसेजिंग सेवा है। इसकी सहायता से इन्टरनेट के द्वारा दूसरे वाट्सऐप उपयोगकर्ता के स्मार्टफ़ोन पर टेक्स्ट संदेश के अलावा ऑडियो, छवि, वीडियो तथा अपनी स्थिति (लोकेशन) भी भेजा जा सकता है।

सितंबर 2015 की स्थिति के अनुसार, वाट्सऐप पर 90 करोड़ अधिक उपयोगकर्ताओं के साथ, यह विश्व का दूसरा सबसे लोकप्रिय तत्क्षण मैसेंजर है

फेसबुक इंक ने 19 फ़रवरी 2014 को, माउंटेन व्यू, कैलिफोर्निया में स्थित वाट्सऐप इंक. को, लगभग 19 अरब डॉलर में लिए खरीद लिया था
शुरुआत[संपादित करें]


विकासकर्ताWhatsApp Inc.
पहली बार जारी:2009
प्रोग्रामिंग भाषाErlang
प्रचालन तंत्र
  • आईओएस
  • एंड्रॉइड
  • ब्लैकबेरी ओएस
  • ब्लैकबेरी 10
  • विंडोज़ फोन
  • नोकिया सीरीज 40
  • सिम्बियन
  • तिज़ेन
  • फायरफॉक्स ओएस
में उपलब्धबहुभाषी
प्रकारइन्स्टेंट मेसेजिंग
लाइसेंसफ्रीमियम


जनवरी 2009 में जेन कूम ने एप्पल का आईफोन खरीदा। इस फोन से जेन कूम को एप के जबर्दस्त मार्केट तैयार होने का अंदाजा लग गया। इसी दौरान जेन कूम अपने रूसी मूल के दोस्त एलेक्स फिशमैन के पश्चिमी सैन जोस स्थित घर गए। फिशमैन रूसी मूल के दोस्तों को हर सप्ताह पिज्जा खाने और फिल्म देखने के लिए आमंत्रित करते थे। कई बार इस महफिल में ४० लोग तक आ जाते थे। फिशमैन के किचन में जेन कूम और फिशमैन घंटों चाय पीते हुए एप पर चर्चा करते थे। इसी बातचीत के दौरान वॉट्सएप के आइडिया ने जन्म लिया। दिलचस्प वॉट्स एप्प, दिलचस्प मालिकवॉट्सएप्प को उक्रेन के ३७ साल जन कूम ने अमेरिका के ४४ साल के ब्रायन एक्टन के साथ मिलकर शुरू किया था। बाद में वेंचर कैपिटलिस्ट जिम गोएट्ज भी इसमें शामिल हो गए थे। जेन कूम कंपनी के सीईओ हैं। मशहूर बिजनेस मैगजीन फोर्ब्स के मुताबिक वॉट्सएप्प के सीईओ जन कूम के पास इस कंपनी की ४५ फीसदी हिस्सेदारी है।.

హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ....?

మనం పాటించే జీవనశైలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అవునా! మన శరీరంలో ముఖ్య భాగంగా చెప్పుకునే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు పాటించాలో ఇక్కడ తెలుపబడింది.



1వ్యాయామాలు

హృదయం కావాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన స్థాయిలో వ్యాయామాలను చేస్తూ, రోజులో 500 నుండి 950 కేలోరీలను కరిగించాలి. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కార్డియో వ్యాయామాలు చేయాలి, వీటిలో శరీరం కదలటం వలన ఉచ్వాస, నిచ్వాసాలు వేగవంతం అవుతాయి. అంతేకాకుండా, ఈ కార్డియో వ్యాయామాలు రక్తపోటును కూడా తగ్గిస్తాయి.

2ఆరోగ్యకర ఆహార ప్రణాళిక

కొవ్వు పదార్థాలు తక్కువ గల ఆహార పదార్థాలు మన హృదయానికి మంచి స్నేహితులు. ఈ ఆహారంలో రిఫైన్డ్ చక్కెరలు మరియు ట్రాన్స్ ఫ్యాట్ లు మోతాదులో ఉంటాయి మరియు ఫైబర్, ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు అధికంగా ఉండి, హృదయం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు అధికంగా గల ఆహార పదార్థాలను తినటం వలన హృదయ సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా మట్టుకు తగ్గుతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు బరువును నియంత్రణలో ఉంచటంతో పాటూ, రక్తపోటును తగ్గిస్తాయి.
3 నిద్ర

ఒక గంట పాటూ ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునే వారి గుండెపోటుకు కారణమయ్యే ఆర్టేరీ క్లాగింగ్ (ధమనులలో అడ్డంకుల)కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయని U.S న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ వారు తెలిపారు. హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పని సరి. ప్రతి రోజు ఎలాంటి ఆటంకాలు లేని నిద్రపోవటానికి ప్రయత్నించండి.

4 ధూమపానానికి దూరం

సిగరెట్ లేదా ధూమపానం అనేది హృదయ సంబంధిత వ్యాధులతో పాటూ, ఇతర అనేక రకాల వ్యాధులకు కారణమని చెప్పవచ్చు. మీరు తాగే సిగరెట్ సంఖ్యకు అనుగుణంగానే హృదయ సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కూడా గణనీయంగా పెరుగుతుంది. కావున ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.

5 ఆల్కహాల్ కు కూడా దూరం

మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ తాగటం వలన అధిక రక్తపోటు మరియు హృదయ సంబంధిత వ్యాధులు క;ఉగుతాయని "అమెరికన్ హార్ట్ అసోసియేషన్" వారు తెలిపారు. అంతేకాకుండా, తగు మోతాదులో ఆల్కహాల్ తాగటం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయని, ఫలితంగా హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

6 ఒత్తిడికి దూరం

డిప్రెషన్ లని వారితో పోలిస్తే , డిప్రెషన్ కు కు గురయ్యే వారు నాలుగో వంతు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. ఒత్తిడికి గురయినపుడు వ్యాయామాలు చేయకుండా, అధికంగా తింటూ, ఎక్కువగా సిగరెట్ తాగుతుంటారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు తెలిపిన దాని ప్రకారం, ఇలా ఒత్తిడి, డిప్రెషన్ కు గురయ్యే వారిలో రక్తపోటు రెట్టింపు అవుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూర్చే వాటిని అనుసరించటం మంచిది.

స్వామీ వివేకానంద జీవిత చరిత్ర


స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.

బాల్యం

నరేంద్ర నాథుడు కలకత్తా, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వివెకనందునికి చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి.

నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.

తండ్రి మరణం

నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బియ్యే పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బియ్యే పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆకుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.

తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.
వివేకానందుడిగా మార్పు


వివేకానందా శిల్పం

నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.

మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మరియు మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల మరియు వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞానశాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు. మాహారాజా. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.


కన్యాకుమారిలో వివేకానంద స్మారక భవనం

తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకుకన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది .

విదేశాలలో


జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థం అయింది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు.స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.

అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు.అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నపుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు.వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనీషి యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.


సిస్టర్ నివేదిత.

స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందినమార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.

నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు. ఈ మఠం తరువాత శాఖోపశాఖలుగా విస్తరించింది.


ముఖ్య సూత్రములు తత్త్వములు


1885 - 1895 మధ్య కాలంలో జైపూర్‌లో వివేకానంద ఫొటో

వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రములో నే కాకుండా, సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవతో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహమును కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము) ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు.స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. అవి ఇక్కడ వివరించబడ్డాయి.
గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగ్రుతులు కండి.
దీర్ఘ (?) అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.
ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.
మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు
మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..
ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..
కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు
మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.
ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది..

మరణం

అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ, మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దుఖించారు.

12/1/16

volvo v40 facelift india

Not very far in the past, Volvo has reported the arrival of the Volvo V40 facelift. Since it is an update, the mechanicals and the body shell will proceed as some time recently. It will get the new Thor's sledge headlamps and a patched up belt to take after the XC90 and the S90 close by overhauled inside. It will in like manner get the new Volvo infotainment system.


    Diesel - 1984 CC | Power: 150 Bhp | Torque: 350 Nm | Transmission: 6-Speed AT

    Petrol - Power: 180 Bhp | Torque: 240 Nm | Transmission: 6-Speed AT

You'd imagine that of all the rich auto brands gathering a foe to the protected, extraordinary, sensible VW Golf, it ought to be Volvo. In any case, no: for a noteworthy timeframe, Volvo has missed the top of the line five-section convey target, giving us little basr, little domains and negligible three-entry cars. By the theory of probability, it will no ifs ands or buts locate a triumphant formula definitely: the dispatch of the five-door V40 brood is it.

This is a fundamental auto for the brand. It's needed to be a stage up for Golf purchasers, for the general population who needn't trouble with the sparkle of an Audi A3 or BMW 1-Series. On looks alone, it's there: this is a genuinely saucy looking Volvo, and even the hood has been kept low and energetic because of the trap expansion of a walker airbag. Underneath, there's a Volvo-ised translation of the fine Ford Focus sort out, despite a degree of motors that disapproval even Bluemotion Golfs for ampleness. There's no examining the potential it has.


Nissan GT-R specs and Review

RS:20,000,000




The Nissan GT-R is the latest machine in the Skyline game plan that has grabbed a religion taking after owing to its mix of sensibility and execution. The R35 doesn't get the Skyline distinguishing proof however continues getting the mind-desensitizing execution at an esteem that can completely be named sensible for its abilities. The GT-R will make its presentation on December 2.


Look and Style The looks of the GTR are to some degree diverse when contrasted with those of different autos. You may consider it a bungle work brimming with squiggles, bends and lines. Be that as it may, reality lies in the way that each wrinkle from the front channels air to the back spoiler(even the wrinkle on the entryway reflect!). In any case, I think it looks rather splendid. Dislike a Ferrari or a Lambo, but rather lovely in it's own remarkable way. It has nearness. Comfort The suspension of the GTR is said to be tuned by Lotus, which auto significant others can vouch for without any questions at the forefront of their thoughts by any means. The GTR is known to be one of the fatest cornering autos made with grasp that no other auto can offer. It likewise settles down when you quit tossing the auto round corners. It is said to be very agreeable. It even has 4 situates so you can take your chldren out to encounter the fear. Pickup If you meet a man with a V8 under his hood and you tell that you have a 3.8 liter V6 under your GTR's hood, he will dismiss his head at you. In any case, you needn't stress over that. Since that V6 of yours can give any V8 a keep running for it's cash. It creates around 490-500 hp with burdens and heaps of torque to push your direction throught the rev-band the distance upto the redline. It is quick revving and can go from 0-100 in less than 4 seconds. Furthermore, for a 4-seater cantina auto, that is out and out splendid. Mileage Now this being an intense auto, you wouldn't anticipate that it will be exceptionally fuel-proficient. What's more, fuel-productivity is not one reason you would go purchase this auto for. In any case, all things considered, it is very practical for the gigantic power and execution it delivers.(The real figures are not with me) Best Features One of the best elements on the GTR is the focal support's touchscreen. It not just plays films and fills in as sat-nav and your interactive media interface additionally demonstrates you Lateral G, Acceleration fuel utilization and different diagrams.. For about a crore, that is a toy you would need in your car.(You hotshot!) Needs to enhance Well, it's har to state what it could enhance, it's great at almost everything. Yet, perhaps fuel-productivity can be better(an SLS AMG with almost 70 more pull than this is much more fuel effective) Overall Experience Drving magnificence,precision and fun. Nothing left to state.


RS:2 Cores

Highlights
Nissan India has started taking pre-bookings for the GT-R which was earlier set to launch on November 9. However, due to unknown reasons, the launch has been delayed till December 2, 2016. Earlier, the new GT-R was showcased at the 2016 Auto Expo, New Delhi. Being a benchmark for good acceleration, the car can sprint from standstill to 100kmph in just 2 seconds with a top speed of 315.4 kmph. The GT-R is powered by a 3.8-litre twin turbo V6 engine that churns a power output of 554bhp at 6,400rpm and 632Nm of torque in-between 3,200 to 5,800rpm. The car gets a black grille and GT-R badge at the front and four big round tail lights with four exhaust tips wrapped in chrome at the rear to complement the car with a sportier look. It is expected to come with a price tag of around Rs 2 cr and will take on the likes of the Audi R8 and the Porsche 911. October 27, 2016;


Lenovo Yoga 700 14 (Ci7/ 8GB RAM/ 256 SSD/ Win 10)


Lenovo Yoga 700 14 (Ci7/ 8GB RAM/ 256 SSD/ Win 10)
  • he online cost of Lenovo Yoga 700 14 (Ci7/8GB RAM/256 SSD/Win 10) is illustrative only and in perspective of bits of chatter. 
  • The Launch date of Lenovo Yoga 700 14 (Ci7/8GB RAM/256 SSD/Win 10) relies on upon information procured from online sources. It may vary dependent upon the official announcements from that point on. 
  • The cost of Lenovo Yoga 700 14 (Ci7/8GB RAM/256 SSD/Win 10) may change once in a while. On the off chance that it's not all that much inconvenience keep checking our site to find the overhauled expenses of Lenovo Yoga 700 14 (Ci7/8GB RAM/256 SSD/Win 10). 
  • The Online Prices are honest to goodness over all genuine Indian Cities-Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR. 
  • This site is not responsible for any assortments in the typical expenses.

  •                




  • Laptop Brand
     Lenevo
  • Laptop Type Ultrabook
  • Announced 2015, October
  • Lifestyle Everyday
Processor
  • Processor Brand Intel
  • Processor type 6th Generation Intel Core i7
Memory
  • RAM 8 GB
Platform
  • Operating System Windows 10
  • OS Architecture 64 bit
Storage
  • HDD Capacity No
  • SSD Type 256GB SSD
Display
  • Screen Size 14 Inches
  • Screen Resolution 1920 x 1080 Pixels
  • Touchscreen Yes
Graphics
  • Graphics Memory Capacity 2 GB
  • Graphic Processor Intel HD
Input
  • Web Camera Yes
Power
  • Battery Backup 7 Hours
  • Battery Cell 4 Cells
Ports/Slots
  • USB Port 2 x USB 3.0


11/30/16

Asus Zenfone 3 Deluxe

The Asus Zenfone 3 Thousand is in the blink of an eye available in the US, and it's the souped-up variation of the Android phone with 6GB of Hammer you require. It furthermore has the Snapdragon 821 chipset, as per the new Google Pixel, Google Pixel XL and OnePlus 3T. ... I could test the Asus Zenfone 3 at Computex 2016



 BOOKNOW

Key Features

Dual Sim, Micro-SIM, GSM + GSM 
23 Megapixels Camera with Flash 
Android 6.0.1 - Marshmallow 
5.7 Inch Display,1080 x 1920 pixels 
64 GB Internal Memory 
6 GB RAM

Asus ZenFone 3 Decision (ZS570KL) wireless was pushed in May 2016. The phone goes with a 5.70-inch touchscreen appear with an assurance of 1080 pixels by 1920 pixels.

The Asus ZenFone 3 Decision (ZS570KL) is energized by quad-focus Qualcomm Snapdragon 820 processor and it goes with 6GB of Pummel. The phone packs 64GB of internal stockpiling that can be stretched out up to 246GB by method for a microSD card. To the degree the cameras are concerned, the Asus ZenFone 3 Unique (ZS570KL) packs a 23-megapixel basic camera on the back and a 8-megapixel front shooter for selfies.

The Asus ZenFone 3 Decision (ZS570KL) runs Android and is energized by a 3000mAh non removable battery.

The Asus ZenFone 3 Decision (ZS570KL) is a twofold SIM (GSM and GSM) wireless that recognizes . Accessibility choices fuse Wi-Fi, GPS, Bluetooth, USB OTG, FM, 3G and 4G (with support for Band 40 used by some LTE masterminds as a piece of India). Sensors on the phone fuse Compass Magnetometer, Closeness sensor, Accelerometer, Incorporating light sensor and Gyroscope.




About Asus 

ASUSTeK PC Inc., known as ASUS, is a Taiwanese multinational PC gear and equipment association was built up in 1989 in Taiwan. ASUS is one of the world's greatest PC gear associations. Its things join desktops, PC peripherals, versatile PCs, PDAs, tablets and cross breed contraptions. The association has made Android phones controlled by Intel and Qualcomm SoCs.



SPEC DATA:


Available Integrated Storage:
48.72 GB
Bluetooth Version:
4.2
Camera Resolution:
23MP Rear
Capacities Available:
128GB. 256GB
 
64GB
Colors Available:
Gold
 
Gray
 
Silver
CPU:
Qualcomm Snapdragon 820
Dimensions:
6.2 by 3.1 by 0.3 inches
Form Factor:
Candy Bar
GPS:
Yes
High-Speed Data:
LTE
microSD Slot :
Yes
NFC:
Yes
Operating System as Tested:
Android 6.0
Phone Capability / Network:
GSM
Physical Keyboard:
No
Processor Speed:
2.15 GHz
Screen Pixels Per Inch:
386 ppi
Screen Resolution:
080 pixels
 
1
 
920 by 1
Screen Size:
5.7 inches
Screen Type:
AMOLED
Service Provider:
Unlocked
Total Integrated Storage:
64 GB
Video Camera Resolution:
1080p
 
4K
Weight:
6 oz
Wireless Specification:
802.11 a/b/g/n/ac





మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు


బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వచ్చే ఏడాది చివర్లో గాని, 2018 ప్రారంభంలోగాని ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే సూచనలు ఉన్నాయట. తెలుగు సినీ పరిశ్రమ టాప్‌ డైరెక్టర్లు రాజమౌళి లేదా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలతో అరేంగట్రం చేయించాలని బాలయ్య అనుకున్నాడు.


మోక్షజ్ఞ మొదటి సినిమాను వేరొకరితో చేయించమని, తర్వాతి సినిమా తప్పకుండా చేస్తామని ఇద్దరూ బాలయ్యకు మాటిచ్చారట. ఈ నేపథ్యంలో తనకు సన్నిహితుడైన వీర మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను సినిమాతో మోక్షజ్ఞను అరంగేట్రం చేయిద్దామని బాలయ్య అనుకున్నాడట. అయితే తాజాగా బాలయ్య మనసు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తను నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా డైరెక్టర్‌ క్రిష్‌ చేతిలో మోక్షజ్ఞను పెట్టాలని డిసైడ్‌ అయ్యాడట. క్రిష్‌ పనితనం, నటుల నుంచి యాక్టింగ్‌ రాబట్టుకునే విధానం బాలయ్యకు బాగా నచ్చాయట. అందుకే మోక్షజ్ఞ హీరోగా సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఆ సినిమాను క్రిష్‌కు అప్పగిస్తున్నాడట బాలయ్య.

అమ్మ ప్రేమాంటే ఇదేనెమో !!!!

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది

మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు

ఆమె ఎక్కడికి  వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది

ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది

ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది

ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు

అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే

అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది


ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”

కోపంగా అరిచేసే వాణ్ణి

ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు

నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది

అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది

ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు

ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను

మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది

నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను

అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది

మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు

నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?

మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను

ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను

పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను

మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను

బాగా డబ్బు సంపాదించాను

మంచి ఇల్లు కొనుక్కున్నాను

మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను

నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా

ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది

ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి


ఇంకెవరు?

మా అమ్మ

ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది

“ఎవరు నువ్వు?

ఎందుకొచ్చావిక్కడికి?

నువ్వెవరో నాకు తెలియదు

నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?

ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”

సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”

ఆమె అదృశ్యమై పోయింది

“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”

భారంగా ఊపిరి పీల్చుకున్నాను

ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు

వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికిఅబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను

స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను

ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి

మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది

ఆమె చేతిలో ఒక లేఖ

నా కోసమే రాసిపెట్టి ఉంది

దాని సారాంశం

ప్రియమైన కుమారునికి ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను

నేనింక నీవుండే దగ్గరికి రాను

కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!

ఏం చేయమంటావు?

నిన్ను చూడకుండా ఉండలేకున్నాను

కన్నపేగురా

తట్టుకోలేక పోతోంది

నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు

కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే

వస్తే నీకు మళ్ళీ అవ మానం చేసిన దాన్నవు తాను

ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు

చిన్నా!

నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది

నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!

అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను

నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు చేసిన పనులన్నిం టికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు

ఒక్క రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాకోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!”
అని సరిపెట్టుకున్నాను

చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు

ఉత్తరం తడిసి ముద్దయింది

నాకు ప్రపంచం కనిపించడం లేదు

నవనాడులూ కుంగి పోయాయి

భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను

తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?

ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను ?
(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)

నాస్తి మాతృ సమం దైవం

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తిమాతృ సమో గురుః

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు

తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు

ఆకలేసినా..

ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ

అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి

కనుపాప లా కాపాడండి

ఒక్కసారి ఆలోచించండి

అందరికీ అభినందనలు

నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి

ఇది చదివిన మెసేజ్ అయిన తల్లి ఋణం ఈ జన్మకి తీరదు,కన్నీటి తో ...