11/13/16

నోట్ల రద్దుపై ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన మోదీ సర్కారు

పెద్ద నోట్ల రద్దుతో ఇక్కట్లు ఎదుర్కొంటోన్న ప్రజలకు మోదీ సర్కారు తీపి కబురు తీసుకొచ్చింది. ఏటీఎంల నుంచి ప్రజలు ఇకపై 2,500 తీసుకోవచ్చు. అలాగే బ్యాంకుల్లో నోట్లు మార్చుకునేందుకున్న పరిమితిని 4వేల రూపాయల నుంచి 4,500కు పెంచారు. అదే సమయంలో బ్యాంకు నుంచి పది వేలు మాత్రమే డ్రా చేసుకోవాలన్న నిబంధనను తొలగించారు. వారానికి 20 వేల రూపాయలు మాత్ర
మే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని 24 వేలకు పెంచారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ నుంచి అన్ని బ్యాంకులకు సూచనలు వెళ్లాయి.

No comments: